Breaking News

Andhra Pradesh

లోన్ యాప్ ల వేధింపులపై తిరగబడండి…

– ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ ‘వాసిరెడ్డి పద్మ’ పిలుపు – రాజమండ్రిలో సూసైడ్ దంపతుల పిల్లలకు ప్రభుత్వ సాయం అందజేత రాజమండ్రి, నేటి పత్రిక ప్రజా వార్త : లోన్ యాప్ నిర్వాకాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలైన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ అనాధలైన ఇద్దరు చిన్నారులను అక్కునజేర్చుకున్నారు. ఈ …

Read More »

రైతులకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజా వార్త : వ్యవసాయ గణాంకాల ద్వారానే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తాయని రాష్ట్ర గణాంక శాఖ సంయుక్త సంచాలకులు ఉమా ప్రసాద్ అన్నారు. గురువారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులు అధ్యక్షత వహించిన జిల్లా గణాంక అధికారి నల్లే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను …

Read More »

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారిణి, వారి ఆధ్వర్యములో ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రములలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు కాగా 6వ తేదీన జిల్లా స్థాయి అధికారిణి అయిన జి.ఉమా దేవి కార్యక్రమమును ఉద్దేశించి హాజరైనటువంటి గర్భిణి స్త్రీలు మరియు బాలింతలు అంగన్వాడి కార్యకర్తలకు తల్లిపాల పై అవగాహన కల్పిస్తూ తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా అని, తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి …

Read More »

జగనన్న లేఅవుట్ లలో గృహ నిర్మాణాల పనుల్లో పురోగతి సాధించాలి…

-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. గృహ నిర్మాణాల పనులు వేగంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని, రెవిన్యూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు వాలంటీర్లతో సమన్వయం చేసుకొని నిర్మాణ పనుల్లో పురోగతిని చూపాలన్నారు. ప్రారంభంకాని ఇళ్లను ప్రారంభింపచేయాలని లబ్ది దారులను చైతన్య వంతులను …

Read More »

జిల్లాలో 13 వ నోటిఫికేషన్ తో 13 గ్రామాలలో రీసర్వే పూర్తీ చేసాం…

-సిసిఎల్ఎ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో సమగ్ర భూ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వీటిలో 13 గ్రామాలలో 13 వ నోటిఫికేషన్ పూర్తీ చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం పనుల్లో భూ రికార్డుల స్వఛ్చికరణ సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై సిసిఎల్ఎ ప్రత్యేక …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల పై ప్రత్యేక దృష్టి పెట్టాం…

-ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపనకు చర్యలు .. -జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : గడువులోపు ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులను వేగవంతం చేశామని ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది , పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధరకు వివరించారు. పరిశుభ్రత ప్రభుత్వ ప్రాధాన్యత భావనాలైన రైతు భరోసా కేంద్రాలు …

Read More »

వైద్య విధానంలో ఫిజియోథెరపీదే ప్రధాన పాత్ర : అంబటి ఆంజనేయులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వైద్య విధానంలో ఫిజియోథెరపీ అనేది ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యారావుపేటలోని స్టార్ ఫిజియోథెరపీ హాస్పటల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నేటి పరిస్థితులలో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫిజియోథెరపీ ఆవశ్యకత నెలకొందన్నారు. సమాజసేవే లక్ష్యంగా పని చేస్తున్న జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఫిజియోథెరపీ అనేది నేడు చాలా అవసరమని తలంచి …

Read More »

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడి ఎమ్మెల్యే మల్లాది విష్ణు తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కుందావారి కండ్రికలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగించుకుని వస్తున్న ఆయన.. మార్గమధ్యంలో ఆటో ప్రమాదాన్ని గమనించి వెంటనే కారు నిలిపివేశారు. తలకు బలమైన గాయమైన డ్రైవర్ ను తానే స్వయంగా ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తో ఫోన్‌ లో మాట్లాడి క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే మల్లాది …

Read More »

పేదలను వెతుక్కుంటూ గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-64వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు పేదలను వెతుక్కుంటూ గుమ్మం వద్దకే చేరుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం 64 వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కుందావారి కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 170 గడపలను …

Read More »

సంక్షేమంతో సమానంగా అభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర మేయర్ తో కలిసి రూ. 1.76 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 60వ డివిజన్ వాంబే కాలనీ సి-బ్లాక్ లో రూ.1.56 కోట్లతో బీటీ రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణతో పాటు 61 వ డివిజన్ ప్రగతీ నగర్ లో రూ.20 లక్షల నిధులతో సీసీ …

Read More »