-రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించాం.. -రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహణకు చర్యలు. : కలెక్టరు జె. నివాస్ గుడివాడ/ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »Latest News
సీఎం జగన్మోహన్ రెడ్డి ది చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతి కోరుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక ఆధ్వర్యంలో శాసనసభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. యామజాల నరసింహమూర్తి సభాధ్యక్షన ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు …
Read More »క్లీన్ విజయవాడ దిశగా అడుగులు : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి తో కలిసి నందమూరి నగర్, భరతమాత కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు, అంతర్గత రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని …
Read More »పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల నియామకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమిషనరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సూచనలు మేరకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో యన్ హెచ్ యం క్రింద పూర్తిగా తాత్కాలిక పద్దతిన ఒక సంవత్సరం పాటు 13 మంది వైద్యాధికారులను నియామకానికి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మచిలీపట్నం డియం హెచ్ ఓ కార్యాలయంలో తమ ధరఖాస్తులు సమర్పించాలన్నారు. మిగిలిన వివరాలకు …
Read More »ప్రతీ శుక్రవారం వై.యస్.ఆర్. చేయూత గ్రౌండింగ్… : కలెక్టరు జె.నివాస్
-ఈనెల 22న 10 వేలమందికి ఇళ్ల నిర్మాణాలకు రుణమంజూరు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వై.యస్.ఆర్. చేయూత యూనిట్లను నెలకొల్పేందుకు ప్రతీ శుక్రవారాన్ని గ్రౌండింగ్ డేగా జిల్లా కలెక్టరు జె. నివాస్ నిర్దేశించారు. వైయస్ఆర్ చేయూత క్రింద పాడి పశువులు, గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణి క్రింద 15 వేల యూనిట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈమేరకు ఇంతవరకూ 9298 పాడి పశువుల యూనిట్లకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయగా, గొర్రెలు, మేకల యూనిట్లకు సంబంధించి 2272 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి …
Read More »గోవధకు పాల్పడినా, తోడ్పడినా చట్టరీత్యా శిక్షార్హులు…
-జెసి కె. మోహన్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోవధకు పాల్పడినా అందుకు తోడ్పడినా అటువంటి వారు చట్టరీత్యా శిక్షార్హులని జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశాలు మేరకు బక్రీద్ సందర్భంగా జిల్లా యస్ పిసిఏ సమావేశం జెసి కె.మోహన్ కుమార్ అధ్యక్షతన స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం-1977 ప్రకారం గోవధ నిషేధించడమైనదన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు …
Read More »గృహనిర్మాణ ప్రగతిపై సమీక్ష…
-సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. మొండితోక జగన్మోహనరావు, సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పధకానికి సంబంధించిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని నందిగామ శాసన సభ్యులు డా.మొండితోక జగన్మోహనరావు, సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కంచికచర్ల ఓసి క్లబ్ లో నిర్వహించిన నందిగామ నియోజకవర్గ స్థాయి సమావేశంలో నియోజకవర్గంలోని 4 మండలాల తహశీల్దార్లు, యంపిడిఓలు, నందిగామ నగరపంచాయతి కమిషనరు, …
Read More »స్పందన వినతుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించండి…
-కోవిడ్ పై నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు పాటించండి… -యయంయస్ పాటించడం ద్వారా 3వ వేవ్ రాకుండా జాగ్రత్త పడదాం… -సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువు దాటకముందే వాటిని పరిష్కరించాలని విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సంబంధి తాధికారులకు సూచించారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి వినతిపత్రాలను సబ్ కలెక్టరు జి.యస్.యస్. …
Read More »గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో అన్ని 15 నియోజకవర్గాలలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరియు 50 వయస్సు పై …
Read More »ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధనాలపై పోరాడండి… : ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పోరాడాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం అశోక్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 15, 16 డివిజన్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శాసనసభ్యులు గద్దె రామమోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైకాపా పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై వస్తున్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలకు వివరించి చైతన్య వంతులను చేయాలన్నారు. ఆస్తిపన్ను, యూజర్ …
Read More »