Breaking News

Daily Archives: November 12, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలి

-రాష్ట్రాన్ని యూనిట్ గ తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాష్ట్రాలలో చేసిన విధంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంగళగిరి లోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, లీగల్ సెల్ కన్వీనర్, చిలువూరు నాగరాజు మాదిగ మాట్లాడుతూ కాలయాపన చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయ …

Read More »

బాలల హక్కుల మానవ హక్కుల నేత టీవీ 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీధి బాలల,  ఆపదలో ఉన్న బాలల రక్షణ సంరక్షణ కొరకు, బాలల హక్కుల పరిరక్షణ కొరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు అలుపెరుగని పోరాటం చేశారు టీవీ  అని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ అన్నారు. మంగళవారం  విజయవాడ నగర ప్రథమ మేయర్ మరియు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పైన టి వెంకటేశ్వరరావు గారి 108 వా జయంతి కార్యక్రమం హనుమాన్ పేటలో గల శ్రీ …

Read More »

మంత్రి సవితను కలిసిన ‘వన్యకుల క్షత్రియ’ చైర్మన్ రాజన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను నూతనంగా నియమితులైన ఏపీ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను సీఆర్ రాజన్ మంగళవారం కలిశారు. తనపై ఎంతో నమ్మకంతో ఏపీ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు …

Read More »

జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం వాయిదా

-వొచ్చే సమావేశంలో సమస్యలు పరిష్కారం పై సమగ్ర నివేదిక అంద చెయ్యాలి -ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ ఈ లు, వ్యవసాయ, పురపాలక, ఆర్డబ్ల్యూఎస్, పరిశ్రమల అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాగు నీటి అవసరాలకి , త్రాగునీటి అవసరాలకు , పరిశ్రమలకు నీటి సరఫరా విధానం మరింత సమర్థవంతంగా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశ నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి …

Read More »

శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మంత్రివర్యులు కుటుంబ సమేతంగా నగరంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు, నిర్వాహకులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. …

Read More »

బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించి వారి జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శించి, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ఆరా తీశారు. …

Read More »

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు

-ఆర్ట్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రం పరిశీలన -జిల్లా వ్యాప్తంగా 20 పోలింగు కేంద్రాలు ఏర్పాటు -డిసెంబర్ 4 వ తేదీ పోలింగు మెటీరియల్ పంపిణీ -సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా జిల్లా రెవిన్యూ అధికారి నియామకం -డిసెంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ పోలింగు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పోలింగు కేంద్రాల కు మెటీరియల్ తరలించేందుకు నగరంలో అర్ట్స్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రాన్ని …

Read More »

ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణలు చేయడం చట్టరీత్యా నేరం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ భూములు అక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వి సి హాల్ నందు ఆదవరం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ఆక్రమణ కు గురైన అటవీ భూములు పై కే వి బి పురం మండలం కలత్తూరు గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , డి ఎఫ్ ఓ , సబ్ డి ఎఫ్ ఓ, ఆర్, డి …

Read More »

సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఏ పి ఎస్ పి డి సి యల్, ఎస్ ఈ. సురేంద్రనాయుడు, జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలదేవి, నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డిల తో …

Read More »