-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.1430 కోట్లతో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటు -ప్రత్యక్షంగా 565 మంది ఉద్యోగవకాశాలు : మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు. రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో …
Read More »Daily Archives: November 20, 2024
చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. …
Read More »శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
-దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందన -రేషన్, ఆధార్ కార్డుదారులందరూ అర్హులేనని ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం పథకం-2ను రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్ధంవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో మహారాష్ట్రలో రామ్నాయక్ అనే కేంద్ర మంత్రిని, ప్రధాని వాజ్పెయ్ని మెప్పించి ఆ …
Read More »పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23, 24 తేదీలలో ఓటర్ల జాబితా సవరణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం -2025లో భాగంగా …
Read More »రాష్ట్ర రహదారులపై టోల్టాక్స్ నిర్ణయం విరమించుకోవాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారులపై టోల్టాక్స్ విధించాలన్న ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని రోడ్లను ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించి, రోడ్లపై టోల్టాక్స్ వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సరైందికాదు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు, గోతులను పూడ్చడానికి రాష్ట్రంలోని …
Read More »
Prajavartha Online Telugu News