Breaking News

Daily Archives: November 27, 2024

ఎపిలో వృద్ధి కేంద్రాల ప్రోగ్రామ్ కింద ఎంపిక చేయబడిన నగర వివ‌రాల‌పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వృద్ధి కేంద్రాల ప్రోగ్రామ్ (గ్రోత్ హ‌బ్స్) కింద అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల ఎంపికలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు కల్పించబడిందా? ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేస్తే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏవైనా రూపొందించబడ్డాయా? అంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రణాళికా మంత్రిత్వ శాఖ ను ప్ర‌శ్నించ‌టం జ‌రిగింది. ఈ ప్రశ్నలకు కేంద్ర‌ ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హదా), కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ …

Read More »

వందే భార‌త్ స్లీప‌ర్ రైళ్ల ప్రారంభం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించ‌టానికి ప్ర‌ణాళికను రూపొందిస్తుందా? ప్రారంభిస్తే ఆ రైళ్లు ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తాయి? ఈ రైళ్ల‌ను ఏ మార్గాలకు కేటాయిస్తారో తెల‌పాలంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర‌ రైల్వే మంత్రిత్వ శాఖను ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బ‌దులిస్తూ 2024 నవంబర్ 21 నాటికి దేశంలో 136 వందే భారత్ ట్రైన్ సేవలు చైర్ కార్లతో …

Read More »

అగ్ని ప్రమాద బాధితులకు ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో మల్లిఖార్జున పేటలోని అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మల్లికార్జున పేటలో నివాసం ఉంటున్న పుట్టపు సత్యనారాయణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆయన నివాసం ఈనెల 25 వ తేదీ సోమవారం అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. తమకు సాయం అందించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు కొరగా తక్షణమే సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ …

Read More »

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– పొలం పిలుస్తోంది.. కార్య‌క్ర‌మాలను ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించాలి – త‌క్కువ పెట్టుబ‌డితో అధిక దిగుబ‌డులు సాధించేలా రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌న ఆరోగ్యవంత‌మైన జీవ‌నానికి స్వ‌చ్ఛ‌మైన ఉత్ప‌త్తులు అందించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికీ మేలుచేసే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య విభాగాల అధికారుల‌తో …

Read More »

బృంద స్ఫూర్తితో ప‌నిచేసి క‌లెక్ట‌రేట్ గౌర‌వం పెంచాలి

– ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు, ప్ర‌జా అవ‌స‌రాల మేర‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు, ప్ర‌జావ‌స‌రాల మేర‌కు బృంద స్ఫూర్తితో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేసి క‌లెక్ట‌రేట్ గౌర‌వం పెంచేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌రేట్‌లోని స‌మ‌న్వ‌య‌, మెజిస్టీరియ‌ల్‌, ఎల‌క్ష‌న్స్‌, ల్యాండ్ త‌దిత‌ర సెక్ష‌న్ల అధికారులు, సిబ్బందితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆశ‌యాలు, …

Read More »

ఎం స్ ఎం ఈ సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలి…

-జిల్లా కలెక్టర్ , Dr .లక్ష్మీషా, జి.IAS, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్యం పరిశ్రమశాఖ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులు మేరకు జిల్లాలో MSME సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ Dr .లక్ష్మీషా, ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.సాంబయ్య మరియు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ తో కలసి ఎంపీడీవోలు , మున్సిపల్ కమిషనర్లు , గ్గ్రామా వార్డ్ సచివాలయాలు సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

ఒకే వేదిక‌పై క‌ళాత్మ‌క హ‌స్త క‌ళాఉత్ప‌త్తులు

– హ‌స్తక‌ళా ఉత్ప‌త్తుల‌ను నేటి త‌రం ఆద‌రిస్తుండ‌టం అభ‌నంద‌నీయం – మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను భావిత‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిదీ – రాష్ట్ర చేనేత‌, జౌళి శాఖ క‌మిష‌న‌ర్ జి.రేఖారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ‌స్త‌క‌ళాభిమానుల‌కు నాణ్య‌మైన కళాత్మ‌క ఉత్ప‌త్తుల‌ను అందించడంతో పాటు క‌ళాకారుల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపొందించిన హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తులను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చేనేత‌, జౌళి శాఖ క‌మిష‌న‌ర్ జి.రేఖారాణి తెలిపారు. …

Read More »

అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన చిలకలపూడి పాపారావు..

-బీసీ కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.. -అగ్నికుల క్షత్రియులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.. -గత ప్రభుత్వ హయాంలో బీసీలను ఓటు బ్యాంకు గానే చూశారు.. -అలంకారప్రాయంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిధులు కూడా కేటాయించలేదు.. -కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఏడాదికిగాను రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.39,007 కోట్లు కేటాయించడం జరిగిందని రాష్ట్ర మైన్స్ …

Read More »

ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి అధికారులతో కలిసి పనిచేస్తా…

-కస్తూరి కోటేశ్వరరావు చౌదరి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు (APKVIB) చైర్మన్ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కే.కే చౌదరి) తెలిపారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సవిత ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు …

Read More »

ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త… మంత్రి సవిత

-ఎంఎస్ఎంఈ, ఖాదీ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటు -సబ్సిడీ రుణాలు, యూనిట్లపై విస్త్రృత ప్రచారం -20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత -ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా కేకే చౌదరితో ప్రమాణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ఎంఎస్ఎంఈ, ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, …

Read More »