-ఎంఎస్ఎంఈ, ఖాదీ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటు -సబ్సిడీ రుణాలు, యూనిట్లపై విస్త్రృత ప్రచారం -20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత -ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా కేకే చౌదరితో ప్రమాణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ఎంఎస్ఎంఈ, ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, …
Read More »Monthly Archives: November 2024
చేయి చేయి కలుపుదాం.. బాల్యవివాహం అనే జాడ్యాన్ని సమాజం నుండి తరిమికొడదాం…
-“బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమంలో డాక్టర్ బి.కీర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో జరిగే బాల్యవివాహాలు 27 శాతం జరుగుతుంటే అందులో 29.6 శాతం మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అంటే దీనిపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతుందో గణాంకాలను బట్టి అర్ధం అవుతుంది. బాల్య వివాహాలు అనే సామాజిక రుగ్మతను అరికట్టాలంటే ప్రతీ వ్యక్తి తమవంతు బాధ్యత తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి. …
Read More »ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి…
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈనెల 25న కోత కోశామని, గూడూరు మండలంలో దగ్గర్లో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని …
Read More »ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో కలసి ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి …
Read More »శాఖాధిపతులతో కౌన్సిల్ అజెండాపై నగర మేయర్ సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బుధవారం ఉదయం శాఖాదిపతులతో కౌన్సిల్ ఎజెండా పై ప్రధాన కర్యాల్లయ్యం లో తమ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కౌన్సిల్ ఎజెండా, అదనపు ఎజెండా లో ఉన్న ప్రతి ప్రతిపాదనను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపధనలను అధికారులందరు సహకించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడు తోడుగా …
Read More »పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-వ్యర్థ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను పెంచండి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకుండా చూసుకోవాలని,ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను పెంచి వ్యర్ధాలను సేకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం, సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్, బీసెంట్ రోడ్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సైనిక హిల్స్ హైట్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం, అధ్యక్షులు మోటూరి శంకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరిశంకర్రావు మాట్లాడుతూ, ఎంతో కాలం నుంచి మాజీ సైనికుల స్థలం సబ్ డివిజన్ జరగకపోవడం విచారకరం. అధికారులు మాజీ సైనిక సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, దేశం కోసం పోరాటం చేసిన సైనికుల సంక్షేమాన్ని …
Read More »అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం
-2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు -యువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమం -స్టార్టప్లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ -నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఆధారపడి …
Read More »ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష
-కాలరాయాలని చూస్తే ఓటుతో గుణపాఠం -అంబేద్కర్ ఆశాయాలు నెరవేరుద్దాం – సమానత్వం సాధిద్దాం -వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తెలుగువారిదే అగ్రపథం -ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం – రాజ్యాంగాన్ని పూజిస్తాం -మా ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో స్వేచ్ఛాస్వాతం్రత్యం -రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, నవంబరు 26 : ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, మన రాజ్యాంగం ఎంతో ధృడమైనదని.. దానికి ఎవరూ ఏమి చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి …
Read More »2021 తర్వాత ఆగిపోయిన నిధులను పునరుద్ధరించండి
-మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది -కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి కొన్ని కారణాలరీత్యా అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని …
Read More »
Prajavartha Online Telugu News