Breaking News

Monthly Archives: November 2024

భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా …

Read More »

పన్ను వసూళ్లలో రాజీ లేదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో త్రాగునీటి పన్ను, మీటర్ల చార్జీలు చెల్లించని ట్యాప్ కనెక్షన్ లను తొలగించాలని, పన్ను వసూళ్లలో రాజీ లేదని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెవెన్యూ, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులతో పన్నుల వసూళ్లు, పారిశుధ్య పనులు, ఎన్పిసిఐ సర్వే, హౌస్ జియో ట్యాగ్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

మెయిన్ డ్రైన్ వేజెండ్ల, సుద్దపల్లి పంట పొలాల్లోకి పొంగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం నుండి మురుగు సముద్రంలోకి వెళ్లే పీకల వాగు మెయిన్ డ్రైన్ వేజెండ్ల, సుద్దపల్లి పంట పొలాల్లోకి పొంగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల పరిధిలో పీకల వాగు, సంగంజాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీటి సరఫరా జరిగే పైప్ లైన్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల రైతులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను …

Read More »

పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి

-నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి -2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా …

Read More »

ఎమ్ టి ఎఫ్ (MTF) స్టూడెంట్ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం వారు త్వరలో విడుదల

-పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించిన ఆర్టీఎఫ్ (RTF) నిధులను కళాశాలల యాజమాన్యాలకు మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) స్టూడెంట్ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం వారు త్వరలో విడుదల చేయనున్నారు -కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించిన ఆర్టీఎఫ్ (RTF) నిధులను కళాశాలల …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్

-ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు: ఎస్పీ ఎల్.సుబ్బా రాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు ఈ నెల 28న హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎం పర్యటన ఏర్పాట్లపై ASL లో ( ముందస్తు భద్రత లైజన్) జిల్లా …

Read More »

గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల(DRW Degree College,Gudur) నందు 29-11- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: DRW Degree College, Gudur, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అల్ట్రా మెరైన్ …

Read More »

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు కురువనున్నాయి

-ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి -జిల్లా కలెక్టరేట్ , డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు -వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్: 0877-2236007 -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈనెల నవంబర్ …

Read More »

మన భారత రాజ్యాంగం మహోన్నతమైనది

-డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత స్పూర్తిగా రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహణ -రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి … రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో కెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒకరూ నడుచుకోవాలని, సదరు …

Read More »

నూతనంగా గిరి బాల ఫిల్లింగ్ స్టేష‌న్ భారత్ పెట్రోల్ బంకు ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని మొగల్రాజపురం జ‌మ్మిచెట్టు సెంట‌ర్ స‌మీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి బాల ఫిల్లింగ్ స్టేష‌న్ భారత్ పెట్రోల్ బంకును మంగ‌ళ‌వారం ఉద‌యం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే గ‌ద్దె మీడియాతో మాట్లాడుతూ, నాణ్యమైన పెట్రోలును భారత్ పెట్రోలియం బంకు ద్వారా వాహనదారులకు స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్వాహ‌కుల‌కు సూచించారు. వాహ‌నాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేఫ‌ధ్యంలో వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మొగ‌ల్రాజ‌పురం ప్రాంతంలో …

Read More »