-రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రచ్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా -దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం -వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం సగటున గంటకు …
Read More »Monthly Archives: November 2024
ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, బంగాల్, హరియాణా రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ …
Read More »ఎస్సీ సబ్ప్లాన్కు చట్టబద్దత కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
-2వ డివిజన్లో బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాలును పూర్తి చేస్తాం -ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో అన్ని మౌళిక సౌకర్యాలు కల్పిస్తాం -2వ డివిజన్లో రూ.85 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ సబ్ప్లాన్కు చట్టబద్దత కల్పించి ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతాల్లో నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేదనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ …
Read More »ఆటోనగర్లోకి భారీ వాహనాల రాకపోకల సమస్యకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో పరిష్కారం
-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్యాలయంలో ఆటోనగర్ ప్రతినిధులు, పోలీసుల మధ్య జరిగిన చర్చలు సఫలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహానాడు రోడ్డు జంక్షన్ నుంచి ఆటోనగర్లోకి లారీలు, భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు విధించిన ఆంక్షలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో పరిష్కారం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలపై ది విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పోరేషన్ ఇండస్ట్రీయల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్తో పాటుగా ఆటోనగర్లోని వివిధ సంఘాల సభ్యులు, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్, …
Read More »మచిలీపట్నం నగర సుందరీకరణకు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో తడి పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో నగరంలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్ లోనే తడి పొడి చెత్త …
Read More »సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం
-ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని జిల్లా అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించి అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. జి. లక్ష్మీశ ను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యకులు ఎ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో జిల్లా, …
Read More »పకడ్బందీగా దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పన
– కొత్తగా ఓటరుగా నమోదుకు 18-19 ఏళ్లవారిపై దృష్టిపెట్టండి – రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు ఎం.ఎం.నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియను సాఫీగా, విజయవంతంగా పూర్తిచేయాలంటే ఓటర్ల జాబితా దోషరహితంగా ఉండాలని.. ఈ నేపథ్యంలో జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ఎం.ఎం.నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎం.ఎం.నాయక్.. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2025పై సమీక్షా సమావేశం …
Read More »అందుబాటులో మెగా డిఎస్సి – 2024 సిలబస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది . త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుండి ఎ పి డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు , ఐ .ఏ …
Read More »రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం ఆ శాఖ ముఖ్య అధినేత A. బాబు I.A.S. అధ్యక్షతన ఈ నెల 25,26 న జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ విచ్చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ I.A.S. హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి “రాజ్యాంగ ప్రవేశిక” సామూహిక పఠనం చేయించడం తో సమీక్షా సమావేశం …
Read More »భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి
-సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీకని సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం అమల్లో ఉండి నేటికి 75 సంవత్సారాల అయ్యిందన్నారు. ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగులతో …
Read More »
Prajavartha Online Telugu News