మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.18.11.2024 సోమవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా వొకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. …
Read More »Monthly Archives: November 2024
ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి,..
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్పీపిఐ, ఇంటింటి జియో కోఆర్డినేట్ల సేకరణ, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్పీసీఐ) …
Read More »ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులైన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యార్థులందరూ సులభతరంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమీ బ్లాక్లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 400 మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు సులభంగా సాధారణంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష, …
Read More »రబీ పంటకు, మామిడి పంటకు భీమా
-అరటి, జీడి,మామిడి బోర్డుల ఏర్పాటుపై హర్షం -రబీ పంటల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి -ఎ.పి. రైతుసంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రబీ పంటకాలంలోని రబీ సీజన్లోనే పంటలతోపాటు కొత్తగా మామిడి పంటకు పంటల భీమా అమలు చేస్తున్నట్లు మామిడి, అరటీ, జీడి పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖామాత్యులు అచ్చెన్నానాయుడు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు నేడొక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటలకు ప్రీమియం …
Read More »సీఆర్ గొప్ప మానవతావాది
-రాష్ట్రంలో సీఆర్ ఫౌండేషన్ సేవలు విస్తరణ -విజయవాడలో చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం -సీఆర్ ఫౌండేషన్ రజతోత్సవ సభలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమైక్యతకోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని వక్తలు కొనియాడారు. చండ్ర రాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ రజతోత్సవ సభ స్థానిక గాంధీనగర్లోని శ్రీ రామా ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి ప్రసంగిస్తూ పార్టీలు, …
Read More »నగరంలో రానున్న స్మార్ట్ రోడ్లు
-డ్రోన్ల ద్వారా 17 కిలోమీటర్ల రోడ్ సర్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నగరంలో స్మార్ట్ రోడ్ల కొరకు శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో స్మార్ట్ రోడ్లను 11 ప్రాంతాలలో నిర్మించేందుకు 17 కిలోమీటర్ల రోడ్ సర్వేను …
Read More »అద్భుత౦గా, సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు:- మంత్రి నాదెండ్ల మనొహర్
-అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు -15 రోజుల్లో 35, 77, 566 మంది బుకింగ్ -25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ -141 కోట్ల 17 లక్షల 81 వేల రూపాయలు లబ్ధిదారు ఖాతాలో జమ -కావాలనే ప్రతిపక్షాలు దీపం-2 పథకంపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా అసత్య ప్రచారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, ఎస్.మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి …
Read More »అమరావతికి సహకరించండి…కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి కూడా సహకరించాలని విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు జరిపిన చర్చల వివరాలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత …
Read More »హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం… : స్వామి దాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి బడ్జెట్లోనే రూ.151 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామి దాస్ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని నిర్వహించిన సమావేశంలో విలేకరుల ఆయన మాట్లాడుతూ వైకాపా క్రైస్తవుల ఓట్లతో గెలిచి వైకాపా ప్రభుత్వ హయంలో బడ్జెట్లో కనీసం రూపాయి కూడా కేటాయింపులు చేయలేదని కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి బడ్జెట్లోనే రూ.151 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. …
Read More »సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి,.. : పెండ్ర వీరన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సంచార జాతుల సంఘం తీర్మానం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాత్రికేయులతో పెండ్ర వీరన్న మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించి తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా 1961 ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఎంక్వైరీ కమిటీ చైర్మన్ వెన్నెలగంటి రాఘవయ్య …
Read More »
Prajavartha Online Telugu News