Breaking News

Monthly Archives: November 2024

ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ తెలిపారు. గురువారం ఆటోనగర్‌ 100 అడుగుల రోడ్డులో శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈ బిర్యానీ సెంటర్‌ దినాభివృద్ధి …

Read More »

17న నగరంలో విజయవాడ మారథాన్‌ 5కె ,10కె, 21కె పరుగు నిర్వహణ

-బి ఆర్ టి ఎస్ రోడ్డు నందు నిర్వహణ -టీ – షర్ట్ మెడల్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు నడకను అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17న విజయవాడ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘శ్రీరామ ఫైనాన్స్‌ విజయవాడ మారథాన్‌’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మణిదీపక్‌ తెలిపారు. విజయవాడ మారథాన్‌కు సంబంధించి ఎంజి రోడ్డులోని ఓహోటల్‌ నందు టీ-షర్ట్ , మెడల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది.శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, వైస్ …

Read More »

విజయవాడ సంప్రదాయ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవం సంధర్బంగా శ్రీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్ నందు పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గురువారం  గాంధీనగర్, బిఆర్ టిఎస్  రోడ్డు ప్రక్కన, విజయవాడ (శారదా కాలేజీ ప్రక్కన) సంప్రదాయ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దుర్గా మల్లేశ్వర స్వామివారల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన కె.ఎస్.రామారావు దంపతులు విచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల గురించి, బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత …

Read More »

అనుహాస్పిటల్ లో షుగరుకు ఆధునిక చికిత్సలు

-డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ ప్యాకేజీ విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక చికిత్సలు అందించడంలో అగ్రగామిగా ఉన్న అను హాస్పిటల్ నందు డయాబెటిక్ రివర్సల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు షుగరు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం సులువని హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. కె. శ్రీదేవి అన్నారు. గురువారం నాడు స్థానిక సూర్యారావుపేట లోని అను హాస్పిటల్ నందు జరిగిన విలేఖరుల సమావేశంలో డా. కె. శ్రీదేవి మాట్లాడుతూ షుగరు వ్యాధికి చికిత్స కన్నా అవగాహనా ముఖ్యమని అవగాహన లేక …

Read More »

ఆటోనగర్ నందు “ప్రపంచ మధుమేహ దినం” సందర్భంగా ఆరోగ్య శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా మంగళవారం ఆటోనగర్ నందుగల గురువారం, నాలుగవ క్రాస్, ఆరో రోడ్డు నందు వద్ద వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుమేహం పై అవగాహనతో ప్రజా శ్రేయస్సు మొరుగు అవుతుందని అన్నారు. మధుమేహం ప్రధానంగా వంశపారపర్యం, ఊబకాయం, మానసిక ఆందోలన వల్ల సంక్రమిస్తుంది, ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నందున ప్రతిఒక్కరు దీనిపై ప్రత్యేక …

Read More »

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 కమిటీ సమావేశం

-కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు త్వరితగతిన రుణ సదుపాయం కల్పించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్ లో ఎన్ యు ఎల్ ఎం 2.0 కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ అయిన కమిషనర్ ధ్యానచంద్ర …

Read More »

జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-రాష్ట్ర ప్రభుత్వ వాటర్ పాలసీ, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై చర్చ -నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీరు. -ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకుపోతాం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా…వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటితో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని సీఎం అభిప్రాయ పడ్డారు. …

Read More »

హాకర్లపై అధికారులు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో హాకర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలోని చిరువ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. కక్షసాధింపులతో పలుచోట్ల దుకాణాలను బుల్డోజర్స్ తో కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని.. అంతేగానీ బడుగు, బలహీన వర్గాల …

Read More »

ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు నామినేషన్ దాఖలు

-ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో నామినేషన్ దాఖలు -రాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమి మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లు దాఖలు -రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఎన్డీఏ …

Read More »

“రాజమహేంద్రవరం – అనకాపల్లి; రాయచోటి – కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్” – ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరసల రహదారిగా, జాతీయ రహదారి 40 లోని రాయచోటి-కడప రహదారిలో నాలుగు వరసలుగా టన్నెల్ తో కూడిన రహదారి నిర్మాణానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని కేంద్ర రహదారుల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ వ్రాశారని ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్ తెలిపారు. జాతీయ రహదారి 16 …

Read More »