గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పీకల వాగులో పూడిక లేకుండా, వర్షాకాలం వాగు పొంగి బుడంపాడు పొలాల్లోకి నీరు వెళ్లకుండా తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ గారు పీకల వాగుని జాతీయ రహదారి వెంబడి, బుడంపాడు రైతుల పొలాల వైపు నుండి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »Monthly Archives: November 2024
బీసీల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం
-మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల ఏపీ గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి ఎంపికైన విషయం విధితమే. బుధవారం తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుతానని, అవకాశమిచ్చిన సీఎం …
Read More »రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు అంశాలపై అవగాహన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూరగాయలు పండించే రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం వ్యవసాయ పద్ధతుల పై డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ విధానం, షేడ్ నెట్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ తెలియ చేశారు. బుధవారం కూరగాయలు పండించుటకు మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై కాట వరం రైతులతో గ్రామములో అవగాహనా సదస్సు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమం …
Read More »కలవ చర్ల గ్రామ సభకు హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవ చర్ల గ్రామ సభలో 15 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం కలవ చర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గ్రామ సభలో ఆర్ వో ఆర్ నిమిత్తం నాలుగు అర్జీలు , భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. వొచ్చిన …
Read More »పేదలందరికీ గృహ నిర్మాణ పనులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలి
-శనివారం వెలుగుబంద కాలనీ సందర్శన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, త్రాగునీటి సరఫరా , గార్బేజ్ సేకరణ పై కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు స్థితిగతుల పై సమన్వయ శాఖల అధికారులతో, హౌసింగ్ క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హౌసింగ్ లే అవుట్ …
Read More »డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 /-
-జిల్లా వ్యాప్తంగా ఒపెన్ రిచ్ లు వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగింది -ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , రాజమండ్రీ డివిజన్ పరిధిలో 0883- 2442344 నెంబర్లు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మరీ అంత అమాయకంగా వ్యవహరించవద్దు, ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల వసూళ్ల విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలి పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రశ్నించడం జరిగింది. బుధవారం …
Read More »కె.బాల సుబ్రహ్మణ్యం కు ప్రశంసాపత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ వృత్తి లో ఉత్తమ సేవలు అందించిన కయ్యారు బాల సుబ్రహ్మణ్యం ను అభినదించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్,ఎస్. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి కె. వి. యన్, కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా, తొట్టంబెడు మండలం,దిగువ సాంబయ్య పాళ్యం ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు కయ్యురు …
Read More »ఐఐటీ కాలేజి నుండి లాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్ప రోడ్డు కు ప్రతిపాదనలు
-సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి వద్ద ఉన్న 400 – 220 కె. వి – 132 కె. వి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్డు కు ప్రతి పాదనలు : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : ఏర్పేడు -వెంకటగిరి రోడ్డు(ఐ ఐ టి కాలేజ్) నుండి లాంకో ప్యాక్టరీ వరకు మరియు సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నెరి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్లు ఏర్పాటు కు ప్రతిపాదనలు తయ్యారు చేయాలని జిల్లా కలెక్టర్ …
Read More »కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయి
-పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం వారు త్వరలో నేరుగా కళాశాల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయనున్నారు -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్టిఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నారని, కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న …
Read More »చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు బిర్లా గ్రూపు ‘ఆద్యం’ సహకారం
-రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత -నేడు(గురువారం) ఒప్పందంలోని అంశాలపై చర్చ -‘ఆద్యం’ రాకతో చేనేత వస్త్రాల విక్రయాలకు పెరగనున్న మార్కెట్ -నేతన్నలకు ఏడాది పొడువునా ఉపాధి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘ఆద్యం’ హ్యాండ్-వోవెన్ సంస్థతో ఒప్పందం …
Read More »
Prajavartha Online Telugu News