Breaking News

Monthly Archives: November 2024

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

-పి.వీ రమణ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఎ.పి.పి.టి.డి ఎన్.ఎం.యు.ఎ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వీ రమణ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 128 డిపోల నుంచి డిపో అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు, సి. సి.ఎస్ డెలిగేట్లు, జిల్లా డివిజన్ ఎన్.ఓ.యు జోన్ నాన్ ఆపరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సి.సి.ఎస్ పాలకవర్గ సభ్యులు, ఎ.పి.పి.టి.డి, ఎన్. ఎం.యు.ఎ, ఎ. …

Read More »

గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ

-1000 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత, క్రిమినల్ కేసు నమోదుకు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆదేశం -మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని పేరేచ‌ర్ల‌లో రైస్ బ్యాగ్ ట్యాగ్‌లు ద‌హ‌నం చేసిన రైస్ మిల్లు నిర్వాహ‌కులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. గురువారంనాడు గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెలుగు చూసిన …

Read More »

ట్రాక్టర్ ద్వారా తగిన ధ్రువ పత్రం తో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చు… : కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ వినియోగదారులకు కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు, ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఇసుకను తీసుకొని వెళ్ళ అవకాశం ఉందన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో ఎనిమిది డిసిల్టేషన్ పాయింట్స్ లో 7,21,500 మెట్రిక్ టన్నుల ఇసుకను శుక్రవారం నుంచి అందుబాటులో తీసుకొని …

Read More »

రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిసిన పరుగుల వీరుడు

-పరుగుల వీరుడు హిమతేజను అభినందించిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా గూడూరు కు చెందిన వి. హిమాతేజ దుబాయిలో జరిగిన అండర్-20 జూనియర్ ఏసియన్ గేమ్స్ లో 4×100 మీటర్ల రీలే పోటీలలో కాంస్య పతకం సాధించాడు. విజయవాడ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కాంస్య పతాకాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. కాగా హిమతేజ 100 మీటర్ల పరుగుపందెంలోను 4×100 మీటర్ల రిలే పోటీలలో అంతర్జాతీయంగా రెండు …

Read More »

ఇంటి వద్దే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

– నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు -ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ -రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ అధికారికంగా ప్రారంభం -ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించేందుకు అందరూ సహకరించాలి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో …

Read More »

కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.

Read More »

దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం

-ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో చర్చ -వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకశాలు -జానాభా దామాషా పద్దతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు -విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళితాభివృద్ది:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది

-రూ.4.70లకు కొనాల్సిన యూనిట్ విద్యుత్ ను రూ.7.61లకు కొని ప్రజలపై భారం వేశారు -ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం -గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని గాడిన పెడతాం -ఆంబోతుల్లా సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా? -భావప్రకటన స్వేచ్ఛ అంటే అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా? -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం -రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం …

Read More »

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట

– పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు – ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి – త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు – వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు – ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు – పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి – …

Read More »

మిజోరామ్ ప్రజల ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ప్రపంచానికి చాటండి

-ఆంధ్రప్రదేశ్ పర్యాటకులతో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -గవర్నర్ ఆహ్వానం మేరకు అచార్య యార్లగడ్డ నాయకత్వంలో పర్యటన -మిజోరామ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రసంగం చేయనున్న అచార్య యార్లగడ్డ మిజోరామ్ , నేటి పత్రిక ప్రజావార్త : మిజోరామ్ ప్రకృతి సౌందర్య విశేషాలను, పర్యాటక అంశాలను ఇక్కడి ప్రజల ఆదర్శవంతమయిన జీవన విధానాన్ని లోకానికి తెలియ చెప్పాలని మిజోరామ్ గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపు నిచ్చారు. ఎంతో ప్రశాంత రాష్ట్రంగా నీతి, నిజాయితీతో వ్యవహరించే ప్రజలు కలిగిన ప్రాంతంగా మిజోరామ్ ఉందన్నారు. గవర్నర్ హరిబాబు ఆహ్వానం …

Read More »