విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికలాంగుల పెన్షన్ పొందే విద్యార్ధులు, దూర ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్నట్లు అయితే వారికి DBT ద్వారా బ్యాంకు నందు పెన్షన్ మొత్తం జమ చేయుటకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగినది. పై విషయం లో ఈ క్రింది ధృవీకరణ ప్రతం లు పంపవలసి ఉంటుంది. 1) సంభందిత MPDO/MC వారు ధృవీకరిస్తూ PD,DRDA వారికి పెన్షన్ బ్యాంకు వివరములతో లేఖ. 2) Study Certificate 3) బ్యాంకు పాస్ బుక్ వివరములు (మొదటి పేజి బ్యాంకు ఖాతా …
Read More »Monthly Archives: November 2024
నగర పాలక సంస్థ స్వచ్చ సర్వేక్షన్ 2023 లో GFC 5 స్టార్ సర్టిఫికేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో చెత్తను సమయానికి సేకరించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ స్వచ్చ సర్వేక్షన్ 2023 లో GFC 5 స్టార్ సర్టిఫికేషన్ సాదించింది. మరల స్వచ్చ సర్వేక్షన్ 2024 లో GFC 7 స్టార్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజు నుండి 10 రోజులలోపు మీ అభ్యంతరాలు …
Read More »ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మాచవరం పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపై నుంచి వచ్చే వ్యర్థాలన్ని కింద పేరుకుపోవడం గమనించి, వెంటనే డిసిల్టింగ్ పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రోడ్డు పై ఉన్న …
Read More »అగర్బత్తి యూనిట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
– వ్యర్థ పూలతో మహిళలు అగవర్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకం – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా వారు తీసుకున్న రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కడియం ప్రాంతంలో వ్యర్థపూల పదార్థాలతో అగర్బత్తుల తయారీ యూనిట్ లో శిక్షణ పొందిన మహిళలతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని స్వయం …
Read More »దీపం-2 పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 43 గ్యాస్ ఏజేన్సీల ద్వారా 4,02,331 బుకింగ్స్
– ఇప్పటివరకు 3,59,462 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డెలివరి చేయడం జరిగింది. – మొదటి ఉచిత సిలిండరు పొందుటకు 2025 మార్చి 31 వ తేది లోపు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. – గ్యాస్ సిలిండర్ డెలివరి పొందిన 48 గంటలలో సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. -ఆధార్ నెంబరుతో అనుసంధానమైన గ్యాస్ కనెక్షన్ కార్డు EKYC నమోదు చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ సిక్స్ వాగ్దానాలలో ప్రతిష్టాత్మకముగా …
Read More »డి డి ఆర్ సీ కేంద్రం నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్డీవో కృష్ణ నాయక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుద్ధి మద్యం, మానసిక పరిపక్వం లేని పిల్లలకు మాసినక దృఢత్వం కల్పించడంలో దివ్యాంగుల పునరావాస కేంద్రాల బాధ్యత ఎంతో కీలకం అని రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. గురువారం లాలా చెరువు దగ్గర ఉన్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మద్దతు తో జిల్లా …
Read More »కమ్యూనిటీ కి ప్రయోజనం చేకూర్చే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలి కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఖనిజ నిధి ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో గతంలో ప్రతిపాదించి ప్రారంభం కానీ స్థానంలో కొత్తవి ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ నిధి సమావేశంకు కలెక్టరు ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనుల …
Read More »మైలవరంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణంతో నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యం. – శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్. – కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి కలెక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీవో సిహెచ్. చైతన్య. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, జి.కొండూరు పట్టణ గ్రామ ప్రాంత విద్యుత్తు వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించినట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. టాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మైలవరంలో …
Read More »దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ
– దేశీయ రకం గోవులను పెంచేవారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ – త్వరలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు -ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన -ప్రసాదాలు, అన్న ప్రసాద తయారీలో ఏ గ్రేడ్ సామాగ్రే వాడాలి – దేవాలయాల్లో కావాల్సింది ఆధ్యాత్మిక చింత.. వ్యాపార ధోరణి కాదు – ఆలయాల్లో ఓంకారాలు, దేవతా మూర్తుల వేద మంత్రోఛ్చారణ నిరంతరం వినిపించాలి – ఎన్నికల హామీల అమలులో అగ్రభాగంలో దేవాదాయ శాఖ – దేవాదాయ శాఖ మంత్రి ఆనం …
Read More »కేన్సర్ 3.0 సర్వే అవగాహన కార్యక్రమం.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది 07-11-2024 వ తేది విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని ఆదేశానుసారం జిల్లా NCD-CD కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవీ నాయుడు ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి.రావు గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేన్సర్ పై అవగాహన ప్రజల్లో పెంచడం ద్వారా …
Read More »
Prajavartha Online Telugu News