-విద్య, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు -ఆహ్లాదకర వాతావరణంలో విద్యాభ్యాసం చేసే విధంగా ఏర్పాట్లు -విద్యార్ధులు విజువల్ థింకింగ్ పై దృష్టి సారించాలి -గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం …
Read More »Monthly Archives: November 2024
దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ
-రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీ రూపకల్పన -ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం -ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంపు -ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుండి రూ.7 కోట్లక -స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి
-ప్రకృతి సేద్యం రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ అవుతుంది -ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఎపి దిక్సూచి అవుతుంది -డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతంపైగా పురుగు మందు ఆదా చేయొచ్చు -95 శాతం సమయం, నీరు, పవర్ ఆదా చేసి…ఖర్చును తగ్గించవచ్చు -డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు -సిఎం నారా చంద్రబాబు నాయుడు -రబీ నుంచి రైతులకు పాత పద్ధతిలో పంటల బీమా -వ్యవసాయ శాఖపై సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి ‘పాడా’ (పిఠాపురం ఏరియా డవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు
-పర్యావరణహిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -కూటమి ఐక్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ దెబ్బ తీయలేరు -ఉచిత ఇసుక ప్రజల హక్కు.. నిర్మాణ అవసరాలకు తీసుకెళ్లండి -మహిళలు… చిన్నారులపై వరుస అఘాయిత్యాలు వైసీపీ వారసత్వంలో భాగమే -గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అసాంఘిక శక్తులను పెంచి పోషించింది -ఎవరిని తిట్టినా, దాడులు చేసినా రౌడీలను వెనకేసుకొచ్చారు -పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇష్టానికి వాడుకున్నారు -అప్పటి నిర్లక్ష్య ధోరణి ఇప్పటికీ కొనసాగుతూ.. నేరాలకు కారణం అవుతోంది -డీజీపీ, ఇంటిలిజెన్స్ అధికారులు బలంగా నేరాలను …
Read More »స్వీయ భద్రత నైపుణ్యాలను కూడా విద్యార్థినులు తెలుసుకోవాలి
-ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణం పెద్దల దృష్టికి తీసుకువెళ్లండి -అకతాయిల పట్ల అప్రమత్తత అవసరం -కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -గురుకులంలో అభివృద్ధి పనులకు రూ. 20 లక్షల మంజూరు -15 రోజుల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘చదువుతోపాటు బాలికలు వ్యక్తిగత భద్రతపై కూడా దృష్టి సారించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటు వద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధినుల భద్రత …
Read More »పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
-నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పనులకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ప్రజల తక్షణ అవసరాలుగా పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలుతో పాటు పిఠాపురం పట్టణం. యు.కొత్తపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలో రూ. 4.11 కోట్లతో అభివృద్ధి పనులు పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం, సుందరీకరణ, డిగ్రీ కళాశాల, …
Read More »ఆద్యంతం ప్రజా సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..
-పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ.. -పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అడుగులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్య ఉన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు భరోసా నింపుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకుని ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య ప్రజలు తమ గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి …
Read More »గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
-డిసెంబరులో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు …
Read More »వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5 వేల వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు. ఒక్కో కిట్ లో దుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని సీఎంకు తెలిపారు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ …
Read More »అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’
-ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. …
Read More »
Prajavartha Online Telugu News