Breaking News

Monthly Archives: December 2024

చివ‌రి గింజా కొనే వ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

– ఎంఏవోలు, గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపించాలి – ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్ర‌తి అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాలి – నిర్ల‌క్ష్యానికి తావులేకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ప‌నిచేయాలి – స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి రైతు సేవా కేంద్రాల ప‌రిధిలో ఇప్ప‌టివ‌ర‌కు రూ. 178.39 కోట్ల విలువైన 77,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేయ‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌క్రియ …

Read More »

పేద ప్రజల ఆశా జ్యోతి, పేదవాడి గుండె చప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్బంగా విజయవాడ, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ నందు గురువారం ఉదయం 11:30 గంటలకు కీ.శే. రంగా చిత్ర పటానికి కి సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్  బొండా ఉమా మహేశ్వర రావు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు, మేడా శ్రీనివాస్, లాము జైబాబు రంగా మిత్ర మండలి నాయకులు పెద్దలు పూలమాలలు వేసి ఘననివాళులర్పించటo జరిగింది. ఈ కార్యక్రమం లో విజయవాడ సెంట్రల్ …

Read More »

ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి- తేజ్ భరత్ మెప్మా డైరెక్టర్

-లాంఛనంగా ప్రారంభమైన సంజా ఉత్సవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలని నినాదంతో సంజా ఉత్సవాన్ని నిర్వహించాము అన్నారు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మ్యారీస్ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియం నందు సంజా ఉత్సవ్ – ఎస్ హెచ్ జి మేళ 2024 ను లాంఛనంగా మెప్మా డైరెక్టర్ తేజ భరత్ అడిషనల్ కమిషనర్ జనరల్ విజయవాడ నగరపాలక సంస్థ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ …

Read More »

గ్లోబల్ చెస్ అకాడమీ క్రీడా కారులకు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నవీన క్రీడా ఉత్స్తవ్ ఆద్వర్యం లో ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ నందు రేటింగ్ సాధించిన గ్లోబల్ చెస్ అకాడమీ క్రీడా కారులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు గ్లోబల్ చెస్ అకాడమీ లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రీడాకారులకు సత్కరించటం జరిగింది. మహీధర్ కు క్లాసిక్ లో 1517 రాపిడ్ లో 1540 బ్లిజ్ లో 1433, అర్షద్ బాబాకు రాపిడ్ లో 1515 బ్లీజ్ లో 1492, గీత …

Read More »

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తిరుపతి రుయా ఆసుపత్రి సీఎస్ ఆర్.ఎం.ఒ డాక్టర్ బి.సుబ్బలక్ష్మమ్మ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా స్థానిక కలెక్టరేట్ నందు కలిసి పుష్ప గుచ్చాలు సమర్పించిన శ్రీమతి డా. బి. సుబ్బ లక్ష్మమ్మ. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన కలెక్టర్. ఓపి సేవలు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని, అవుట్ పేషెంట్, వైద్య పరీక్షల విభాగాలు ఒకే చోట రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాయలసీమ జిల్లాల నుంచి మెరుగైన …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 730

-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి గురువారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో …

Read More »

ఏపీఎంఐపి, ఉద్యాన వన శాఖలు నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన శాఖ, ఏపీఎంఐపి వారు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి వార్షిక లక్ష్యాల మేరకు పురోగతి ప్రణాళిక బద్ధంగా సాధించాలని, ఆ దిశగా అధికారుల పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు ఉద్యాన శాఖ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం (APMIP) అధికారి, వారి సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ …

Read More »

వికసిత్ భారత్ -2047 దిశగా జిల్లాలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేయాలి

-జిల్లాలో పశుగణన ప్రక్రియ ను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పశు సంరక్షనే ద్యేయంగా పశు సంపద సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు పశు గణన ప్రక్రియను చేపట్టడం జరిగిందని, కావున వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులును ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పశుసంవర్ధక శాఖ అధికారులు , పశు వైద్యాధికారులు, ప్రాంతీయ పశు వైద్యశాలల సహాయ …

Read More »

జిల్లాలో గుంతలు లేని రోడ్లు నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి

-రోడ్లు మరమ్మతుల పనుల్లో నాణ్యత పాటించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ హోల్ ఫ్రీ (గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్) కార్యక్రమoపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆ దిశగా జిల్లావ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను సంక్రాంతి నాటికి పూర్తిచేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ అండ్ …

Read More »

గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా “తిరుమల తిరుపతి యాత్ర సేవ” 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా ప్రారంభించిన “తిరుమల తిరుపతి యాత్ర సేవ” పథకం ద్వారా ప్రతినెల పేద భక్తులకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి వచ్చుటకు ప్రయాణ ఖర్చులు అందజేస్తున్నారు. ఈ పథకం లో మొదటి సారిగా 18 మంది భక్తులకు రైల్వే ప్రయాణ టికెట్స్ రిజర్వేషన్ టికెట్స్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని …

Read More »