Breaking News

Monthly Archives: December 2024

పెదపాలపర్రు రెవిన్యూ సదస్సుకు ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, విపత్తుల నిర్వహణ) ఆర్ పి సిసోడియా శుక్రవారం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు రానున్నారు. గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్ధానం (శివాలయం) అవరణలో నిర్వహించే రెవిన్యూ సదస్సులో సిసోడియా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. సిసోడియా రాకను పురస్కరించుకుని ఏలూరు ఆర్డిఓ అంబరీష్, ముదినేపల్లి …

Read More »

ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమినేతలు ఘనంగా నిర్వహించారు. 52వ డివిజన్ బిజెపి ఇన్చార్జ్ దొడ్ల రాజా ఆధ్వర్యంలో కొత్తపేట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద రంగా గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కులం ,మతం, …

Read More »

ఈనెల 28వ తేదీన ఏక సభ్య కమిషన్ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఈనెల 28వ తేదీ శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించి షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ షెడ్యూల్ కులాల ఉద్యోగ సంఘాలు, షెడ్యూల్డ్ …

Read More »

ఈనెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ సర్వే నిర్వహిస్తారు

-26వ తేదీ నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ -ఈ అవకాశమును వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాలకు చెందిన వారికి విజ్ఞప్తి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం …

Read More »

కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు సర్వం సిద్ధం…

-నేటి (శుక్రవారం) నుండి మూడు రోజులపాటు కళాభిమానులకు కనువిందు… -పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధం…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే …

Read More »

భవాని దీక్ష విరమణ ఏర్పాట్లలో విఎంసి సిబ్బందిని అభినందించిన కమిషనర్

-విజయవంతంగా ముగిసిన భవాని దీక్ష విరమణలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఆదేశాల మేరకు భవాని దీక్షల విరమణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను విఎంసి సిబ్బంది సక్రమంగా చేస్తూ పనులు నిర్విరామంగా నిర్వహిస్తూ భవాని దీక్ష విరమణలు విజయవంతం చేసినందుకు గురువారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వి ఎం సి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్, ఎండోమెంట్స్, రెవెన్యూ, హెల్త్, ఫైర్, …

Read More »

కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్య, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగ అభివృద్ధిలో కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర ఉద్యమ సారథి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా బుదవారం బెంజిసర్కిల్‌లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డెబ్బయ్యవ దశకంలోనే కాకాని డిమాండ్‌ చేశారని, అప్పుడే అలా జరిగితే ఇప్పటికి …

Read More »

జనాదరణ పొందుతున్న ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాప్‌ావా ఏమి రుచి…ఆటోనగర్‌లోని సుభాని బిర్యానీ ఏమి రుచి… ఆటోనగర్‌లోని 100 అడుగుల రోడ్డులో ప్రారంభించిన సుభాని బిర్యానీ హోటల్‌ అతి తక్కువ సమయంలోనే భోజన ప్రియుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ దోనెపూడి నాగదీష్‌ మాట్లాడుతూ రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నామని తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాదరణను చూసి కొందరు గిట్టనివాళ్ళు గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అవి నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారాన్ని …

Read More »

శాంతి, సంతోషాన్ని చిహ్నం క్రిస్మస్‌

-తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ, శాంతి, దయాగుణాన్ని కలిగి ఉండాలని చెప్పడమే కాకుండా ఆ విధంగా జీవించి చూపించిన మహానీయుడు ఏసుక్రీస్తు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం sc సెల్ నాయకులు దున్నఏసురత్నం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, కృష్ణాజిల్లా మాజీ ఛైర్‌పర్సన్‌ …

Read More »

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేదలు, ప్రజల మనిషి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడకు వెళ్ళివారికి కొండంత ధైర్యాన్ని అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చేయడమే కాకుండా తన సొంత నిధులతో కూడా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ …

Read More »