Breaking News

Monthly Archives: December 2024

ప్రభుత్వ వైఫల్యం వల్లే SA-1 లెక్కల ప్రశ్నపత్రం లీక్

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ వైఫల్యం వల్లే సమ్మెటివ్ అసెస్ మెంట్ (SA-1) లెక్కల ప్రశ్నపత్రం లీకైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి విద్యార్థులకు SA-1 పరీక్షలు ప్రారంభం కాగా.. నేడు జరగాల్సిన లెక్కల పరీక్ష వాయిదా పడిందన్నారు. కానీ పరీక్ష వాయిదాకి గల …

Read More »

మూడేళ్లలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం..

-43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ.24,276 కోట్లకు ఆమోదం.. -మొత్తంగా రాజధాని నిర్మాణ పనులకు రూ.45,249.24 కోట్లకు ఆమోదం.. -రాజధానిపై సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్తున్నాం.. -రాజధాని రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం.. -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి. నారాయణ అమరావతి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్ లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం …

Read More »

ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం యొక్క సమృద్ధిగా ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ ముడిసరుకు వనరులను ఉపయోగించుకోవాలి

-రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ శాఖ మరియు సేర్ఫ్ శాఖామంత్రి కే శ్రీనివాస్ -కియా అనుబంధ రంగ పరిశ్రమల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి పొందుతున్నారు -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామిక రంగంలో ముందడుగు -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం …

Read More »

నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం

-పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుని, సకాలంలో పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే, రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశం -భూసేకరణ, అటవీ క్లియరెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూశాఖ అధికారులకు మంత్రి ఆదేశం -డిసెంబర్ 2026 నాటికి రాష్ట్రంలో రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని దిశానిర్ధేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర …

Read More »

పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు స్థాయికి అభివృద్ధి

-ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ -ఇచ్చిన హామీ అమలులోకి తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సోమవారం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. …

Read More »

విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు

-రబీ, ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో అంచనా కేటాయింపులకు కసరత్తు – -రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు అందించాలి – -మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు – -ఎస్.హెచ్.జీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఎరవుల విక్రయాలు – -వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు – -మార్క్ఫెడ్, ఏపి సీడ్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కొరత …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

“ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” సదస్సు

-ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి క్యాంపస్‌లో మొదటి “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” సదస్సు: ఆవిష్కరణలు & విజ్ఞాన సహకారానికి స్ఫూర్తినిచ్చే వేదిక తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” (ఐఐఎస్‌ఈఆర్‌)కు చెందిన జీవశాస్త్ర విభాగం, దేశంలోనే మొదటిసారిగా, “నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇన్ బయోసైన్స్” (ఎన్‌సీయూఆర్‌బీ) నిర్వహిస్తోంది. తద్వారా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వాటిని శాస్త్రీయ సమాజంతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. …

Read More »