-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
Read More »Monthly Archives: December 2024
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని ఘన నివాళి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 72 వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పటమట లోని సర్కిల్ 3 కార్యాలయంలో కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కు …
Read More »మోడీ వికసిత భారత్కు భజనలా చంద్రబాబు విజన్-2047
-రాజకీయ నేతల్లో కొరవడుతున్న మానవత్వం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించిన విజన్-2047, మోడీ చెబుతున్న వికసిత భారత్కు భజనలా ఉందనిÑ పేద, ధనిక తారతమ్యాలు రూపుమాపకుండా స్వర్ణాంధ్ర విజన్ ఎలా సాధ్యమని? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా వుండగా స్వర్ణాంధ్ర విజన్-2020 అంటూ ఊదరగొట్టారని, కాని పేద, ధనిక …
Read More »రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ని విడుదల చేయాలి
-జీవో నెంబర్ 77 రద్దు చేయాలి -విజయవాడ లెనిన్ సెంటర్ నందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన నాయకులు -అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం లోని లెనిన్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా AISF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జి.వలరాజు , బందెల నాసర్ జీ, మాట్లాడుతూ …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్ కార్పొరేషన్ సిబ్బందితో నివాళులర్పించారు. ముందుగా పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమేలలు వేసి మహాత్ములను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి …
Read More »ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2024 ను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్
-స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పెర్ఫార్మెన్స్ అవార్డు విభాగంలో AP మొదటి స్థానం -స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్(SEEI)-2024లో25 పాయింట్లు సాధించిన రాష్ట్రం -SEEI 2023లో రాష్ట్రం25 స్కోర్తో పోలిస్తే 4.8 శాతం మెరుగుదల -ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్-2024ను అందచేసిన పునరుత్పాదక ఇంధన శాఖ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ -ఇంధన సామర్థ్యం కార్యక్రమాలలో అన్ని విభాగాలను భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వం విజయవంతం న్యూఢిల్లీ / విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో భవనాలు, పరిశ్రమ, మున్సిపాలిటీ, వ్యవసాయం, …
Read More »తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్
-సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ది చెరగని ముద్ర -జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ -ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తాం -ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్-2047 కల సాకారమవుతుంది -ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -సినీ ప్రస్థానంపై రూపొందించిన ‘తారక రామం’ పుస్తకం ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 కల సాకారం చేసుకుందాం. మనకు తెలిసిన, …
Read More »డోకిపర్రు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
-గుడ్లవల్లేరు మండలంలో పీ4 విధానంలో భాగస్వామ్యం కావాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం -మండల పరిధిలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు అంగీకరించిన కృష్ణారెడ్డి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ.వీ కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా గోపీమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపీమూర్తికి మండలి ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపి, శాసన మండలికి సంబంధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ …
Read More »
Prajavartha Online Telugu News