Breaking News

Monthly Archives: December 2024

2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్లో బిసిల సంక్షేమానికి రూ.39వేల 7 కోట్లు కేటాయింపు

– బిసి కార్పొరేషన్ ద్వారా పలు స్వయం ఉపాధి పధకాలకు రూ.1977 కోట్లు – ఆర్ధికంగా వెనుకబడిన కులాల సంక్షేమానికి రూ.10,274 కోట్లు కేటాయింపు – కాపు కార్పొరేషన్ కు రూ.4,647 కోట్లు నిధులు కేటాయింపు: – రాష్ట్ర చరిత్రలోనే ఈఏడాది బడ్జెట్లో బిసిలకు అత్యధిక నిధులు – ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – బిసి అభ్యర్ధుల కోసం 26 జిల్లాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా. మానవహక్కుల దినోత్సవం డిసెంబర్ 10న విజయవాడలో నిర్వహించనున్న మహాసభకు సంపూర్ణసహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో పాత పెన్షన్ సాధన కోసం నిర్వహించనున్న మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సి.పి.యస్ …

Read More »

ఘనంగా కొనిజేటి రోసయ్య  వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రివర్యులు, తమిళనాడు మాజి గవర్నర్ కొనిజేటి రోశయ్య  మూడవ వర్ధంతి సందర్భంగా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు  ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్ లోగల  కొనిజేటి రోశయ్య  విగ్రహం వద్ద రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో …

Read More »

కొణిజేటి రోశయ్య, ఘంటసాలకు మల్లాది విష్ణు నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అజాత శత్రువు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కొణిజేటి రోశయ్య వర్థంతిని పురస్కరించుకుని బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని కీర్తించారు. సుమారు 50 …

Read More »

డిసెంబరు 10న కలెక్టర్ల కాన్ఫరెన్స్

-శాఖల వారి ప్రగతిపై కలెక్టరు పి ప్రశాంతి సమీక్ష -సమర్ధవంతంగా చూపే పనితీరు ఆధారంగానే ఫలితాలు .. కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం నిర్దేశించిన శాఖల వారీ లక్ష్య సాధనలో శాఖల వారీగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ, సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, హౌసింగ్ , ఉపాధిహామీ , ఇంజనీరింగ్ తదితర విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …

Read More »

ప్రోహిబిసన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ Y చైతన్య మురళి , తూర్పు గోదావరి జిల్లా ఫ్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సి హెచ్.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రోహిబిసన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ Y చైతన్య మురళి , తూర్పు గోదావరి జిల్లా ఫ్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సి హెచ్. లావణ్య ఆదేశాల మేరకు 3.12.2024, సా 4.00 గంటల నుంచి 5.12.2024 సాయంత్రం 4.00 గంటలకు వరకు నగరములో A4 మద్యం షాపులు మరియు 2 B బార్లు 48 గంటలు ముయటం జరిగినది. తదుపరి ఎక్సైజ్ నేరములు గురించి రాజమహేంద్రవరం అర్బన్ నందు మాకు వచ్చిన సమాచారం మేరకు సుబ్బారావు పేట …

Read More »

నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

-పోలింగు నిర్వహణా పై సూచనలను చేసిన కలెక్టరు ప్రశాంతి నల్లజేర్ల, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న అధికారులు ఎన్నికల సిబ్బంది సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నల్లజర్ల నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం కొవ్వూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ల ను ఓటు హక్కును …

Read More »

ప్రశాంతంగా పోలింగు మెటీరియల్ తరలింపు

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణినీ పరిశీలించిన కలక్టర్ ప్రశాంతి -పర్యవేక్షణా చేసిన సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి , ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్ , రాణి సుస్మిత -జిల్లా వ్యాప్తంగా 20పోలింగు కేంద్రాలు, -ఎనిమిది రూట్ల లో ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం 8 గంటల నుంచి సా 4 గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ …

Read More »

జిల్లా యువత ” జిల్లా యువ ఉత్సవ్ ” లో పాల్గొనండి – గోడ ప్రతి ఆవిష్కరణ

– జిల్లాలో డిసెంబర్ 11 న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికీ చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. బుధవారం ఉదయం స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా యువ  ఉత్సవ్ – గోడ ప్రతి ని కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, …

Read More »