-అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు -జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, మైలవరం మార్కెట్యార్డుల్లోనూ కొనుగోలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా జిల్లాలో అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభించిందని.. ప్రజాప్రతినిధులు అభ్యర్థన, రైతుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం నుంచి జగ్గయ్యపేట, కంచికచెర్ల, నందిగామ, మైలవరం మార్కెట్యార్డుల్లోనూ కొనుగోళ్లు జరగనున్నాయని …
Read More »Monthly Archives: December 2024
ఆంధ్రప్రదేశ్ ‘సమగ్ర శిక్షా’ కు జాతీయ అవార్డు
-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘దివ్యాంగుల హక్కుల చట్టం, దివ్యాంగుల కోసం ఇతర పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రం’గా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షాకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అందుకున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు …
Read More »ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన
– చైర్మన్ జీవి రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జీవి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ను వెలగపూడి సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఫైబర్ నెట్ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిపారు.. పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ …
Read More »స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
– విభిన్న ప్రతిభావంతులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తాం – సదరం సర్టిఫికెట్ల జారీ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు – రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. తమతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ …
Read More »లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు
-రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం 25.11.2024 నుండి 10.12.2024 వరకు “లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు” రూపొందిoచినందున మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD)ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW)న్యూఢిల్లీ సహకారంతో కొన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి రాష్ట్ర మహిళా కమిషన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 10 డిసెంబర్ 2024 న విజయవాడలోని …
Read More »మైనారిటీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ
– ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి – మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎస్కే ఫర్జానా బేగం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత డీఎస్సీ శిక్షణకు అర్హులైన మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్.కె.ఫర్జానా బేగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.apcedmmwd.org వెబ్సైట్ ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డైరెక్టర్, …
Read More »ఈ నెల 6 నుండి 8 వరకూ ” కృష్ణవేణి సంగీత నీరాజనం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లోని సంగీత ప్రియులను అలరించే విధంగా ఈ నెల 6 నుండి 8 వరకూ ” కృష్ణవేణి సంగీత నీరాజనం” పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ మరియు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు నిర్వహించే …
Read More »ఈ నెల 7న విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండగ
– రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం – విద్యార్థుల వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచి – కార్యక్రమం విజయవంతానికి పూర్తిస్థాయిలో సన్నద్ధంకండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యావ్యవస్థకే అతిపెద్ద పండగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని (మెగా పీటీఎం) నిర్వహించనుందని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. మంగళవారం …
Read More »జనవరి 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో జనవరి 2 నుంచి 12వ తేది వరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 35వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పుస్తక మహోత్సవ సమన్వయకర్త డి.విజయకుమార్ వెల్లడిరచారు. ఈ మేరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నందు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు 35వ పుస్తక మహోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన పుస్తక …
Read More »ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయల చెక్కు పంపిణీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భీమవరం గ్రామం, చంద్రగిరి మండలం గ్రామ వాస్తవ్యులు సంగీత.పి (42సం.) వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడం వలన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తెలపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లి పర్యటనలో సదరు వ్యక్తికి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ నేటి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు ఒక లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సదరు వ్యక్తికి అందజేశారు.
Read More »
Prajavartha Online Telugu News