Breaking News

Daily Archives: January 4, 2025

రాష్ట్రంలో తొలిసారిగా ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మకమైన వాటర్ వేపర్ థెరపీ

-ప్రోస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ తో సత్ఫలితాలు -శస్త్రచికిత్స అవసరం లేకుండా, మందుల వల్ల దుష్ప్రభావాలకు గురి కాకుండా సులభతర చికిత్స -⁠యుక్త వయసు రోగులు, ఇతర సమస్యలు ఉన్నవారికి ఉపయుక్తం -చికిత్స చేసిన 15 నుంచి నెల రోజుల్లో సమస్యకు సంపూర్ణ పరిష్కారం -ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ …

Read More »

జాతీయ క్రీడాకారిణి లుకు ఘన స్వాగతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ గేమ్స్ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ ఈ నెల 6 నుంచి నిర్వ హించనున్న 68 వ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలికల జాతీయ వాలీ బాల్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల జట్లు శనివారం నగరానికి చేరుకున్నాయి.ఆంధ్ర ప్రదేశ్,జమ్మూ కాశ్మీర్,రాజస్థాన్,గుజరాత్, సి.బి. ఎస్.ఇ,హిమాచలప్రదేశ్ జట్లు శనివారం నగరానికి చేరుకున్నాయి.ఈ రాష్ట్రాల జట్లుకు రైల్వే స్టేషన్ లో స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు సంప్రదాయ పద్ధతిలో హారతులు ఇచ్చి స్వాగతం …

Read More »

జిల్లాలో మైస్ టూరిజంనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : MICE టూరిజంనకు (meetings, incentives, conferences, exhibitions) నేటి కాలంలో విస్తృత ప్రాచుర్యం ఉన్నదని, మన తిరుపతి జిల్లాలో సదరు పర్యాటక, ఆతిథ్య రంగాలకు పుష్కల అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని ఏర్పేడు మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ నందు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా …

Read More »

పౌష్టికాహారంతోనే ఉత్తమ ఫలితాలు

-మంచి ఆరోగ్యంతోనే మెరుగైన విద్య -భోజన పథకం టీడీపీ అమలు చేస్తే… వైసిపి నిలిపి వేసింది… -ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు -డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి బాపట్ల/సంతమాగలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశలో ఏటువంటి ఇబ్బందులూ కలుగకుండా, పౌష్టికాహార లోపం లేకుండా… కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా సంతమగలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న …

Read More »

చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం

-తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యమందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 27 మంది చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 బీసీ విద్యార్థినులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తిరుపతి జిల్లా …

Read More »

పేద విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన విద్యే అందించడమే లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పెనుకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ‘మధ్యాహ్న భోజనం’ ప్రారంభం -ఇంటర్ విద్యార్థులను పస్తులు పెట్టిన జగన్ -ఆకలి తీర్చుతున్న మంత్రి లోకేశ్ : మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ …

Read More »

సైన్సు ఫేర్ 2024-25

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా లో జరిగిన సౌత్ ఇండియా సైన్సు ఫెస్ట్- తూర్పు గోదావరి జిల్లా సైన్సు ఫేర్ 2024-25 లో గెలుపొందిన ప్రదర్శనకి. లు జనవరి 8,9,తేదీలలో విజయవాడ లో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శన లో పాల్గొన నున్నట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఎంపికైన ప్రదర్శనలు … బ్రాహ్మణగూడెం జెడ్పీహెచ్ఎస్ లో 9 వ తరగతి చదువుతున్న కె రోహిత్ హైడ్రాలిక్ జేసిబి, దుళ్ల …

Read More »

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాం

-అడిగిన వారికి లేదనకుండా ఆకలి తీర్చిన డొక్క సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టాం -ఈ ప్రాంతానికి చెందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టిన సిఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకి ధన్యవాదాలు -విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశ్యం -విద్యారంగంలో విప్లవాత్మకమైన  మార్పులను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. -ప్రతిభగల  ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యం -పాఠశాల విద్య తరహాలోనే ” సంకల్ప 2025 …

Read More »

కార్పొరేట్ విద్యాసంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలను తయారు చేస్తున్నాం…

-మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన బోధన పద్ధతులు -బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రారం భించిన డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజన పథ కం. -శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. -విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ విద్యాసంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలను తయారు చేస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటే శ్వరరావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలో డొక్కా …

Read More »

జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

-మానవతా ట్రస్టు ఆధ్వర్యంలో 500 స్టీల్ గ్లాసులు, 500 భోజనం ప్లేట్లు ఉచితంగా వితరణ -పాల్గొన్న ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందనీ, ఇందుకు విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ లకు …

Read More »