-కేంద్ర ప్రభుత్వం చొరవపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రమించని వ్యాధులైన మధుమేహం, రక్తపోటు మరియు నోటి , రొమ్ము , గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 30 ఏళ్లు పైబడిన వారికి నూరు శాతం కవరేజీని నిర్ధారించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్సిడి స్క్రీనింగ్ డ్రైవ్ను ప్రారంభించడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం …
Read More »Monthly Archives: February 2025
అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయి పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం కార్మల్ నగర్ లోని సెయింట్ మేరీ విజయ కాన్వెంట్, చుట్టుగుంట లోని మెట్రో హోల్సేల్ మార్ట్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని అన్నారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ …
Read More »డీసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతుండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిలువ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కోనేరు శ్రీధర్ వీధి, గురునానక్ కాలని, ఆంధ్రా లయోలా కాలేజ్ రోడ్డు, పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలి…
మచిలీపట్నం/ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణ- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియలో బాగంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజ్, ఉయ్యూరు, రెవిన్యూ డివిజన్ల కార్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ …
Read More »ప్రతి ఇల్లు సోలార్ రూప్ టాప్ తో వెలుగుల హరివిల్లు కావాలి..
-విద్యుత్ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. -డిఆర్ఓ కె చంద్రశేఖర రావు మచిలీపట్నం., నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కలిగి ఉండి సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కొరకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం పై ముందుగా ఉద్యోగులకు అవగాహన కల్పించి లబ్ధిదారులను ప్రోత్సహించడంలో భాగంగా గురువారం …
Read More »పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబందించి గుంటూరు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన ప్రభావిత భవనాల తొలగింపు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, టిడిఆర్ బాండ్లు, నష్ట పరిహారాల పంపిణీ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమీషనర్ తమ చాంబర్ లో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు శంకర్ విలాస్ ఆర్ఓబి పనులపై జిఎంసి చేపట్టాల్సిన పనులపై తగు …
Read More »జిఎంసి కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 21న (శుక్రవారం) సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు వర్కర్స్ …
Read More »అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే పనులను ప్రాధాన్యత క్రమంలో నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేసేలా ఏఈలు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా సంగడిగుంట, ఎల్ఎల్ఆర్, పాత గుంటూరు, గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులైన రోడ్లు, …
Read More »గ్రాడ్యుయేట్ ఓటు వివరాలు సమాచార కేంద్రంలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల (MLC) ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటుకు నమోదు చేసుకున్న వారికి ఓటు వెరిఫికేషన్ కోసం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమాచార కేంద్రాన్ని(0863 – 2345103) శుక్రవారం నుండి ఏర్పాటు చేయనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు …
Read More »దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ లోని షాప్ లను పరిశీలించి, సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల్లో అద్దెకు తీసుకొని, సుధీర్ఘకాలం నుండి అద్దెలు చెల్లించని …
Read More »
Prajavartha Online Telugu News