Breaking News

Daily Archives: June 1, 2026

నేటి నుండి హజ్ యాత్రికుల రాక ప్రారంభం

-యాత్ర ముగించుకుని వస్తున్న హాజీలకు స్వాగతం -విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికులు తిరిగి రాక -రోజుకు111 మంది ప్రకారం మూడు రోజుల్లో 333 మంది యాత్రికులు తిరిగి రాక -రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ …

Read More »

వాంబే కాలనీలో వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరిక

-MLA బొండా ఉమా అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరిన వడ్డెర సంఘస్తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60వ డివిజన్ వాంబే కాలనీ సీ-బ్లాక్‌లో ఈరోజు వడ్డెర సంఘ నాయకులు చెంబేటి వెంకట్ తమ అనుచరులతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముందుగా వడ్డెర జాతి మహనీయుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు …

Read More »

ఈనెల 3న బహుజన మాట- పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్రావిడ ఉద్యమనేత ముత్తువేల్ కరుణానిధి 103వ జయంతి సందర్భంగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 3న బహుజన మాట- పాట అనే సాం స్కృతిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ చైతన్య వేదిక ప్రతినిధులు వీరవల్లి శ్రీనివాస్, పానుగుపాటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, ఐఏఎస్ మాజీ అధికారి పీవీ …

Read More »

ఆంధ్రరత్నభవన్లో నీలం సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజకీయ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అధిరోహించిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని ఏపీ సీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రరత్నభవన్లో సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కొనియాడారు. ఆయన …

Read More »

తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రైల్వే స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17433/17434) ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఎంపీ మద్దిల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు సేవ ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర …

Read More »

లేపాక్షి ఉద్యోగుల జీతాల పెంపుపై హర్షం – హరిప్రసాద్ కి ఉద్యోగుల ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి షోరూమ్‌లలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మూల వేతనంపై 10% హైక్ మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై లేపాక్షి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని లేపాక్షి కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని లేపాక్షి ఉద్యోగులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, లేపాక్షి కేవలం …

Read More »

కూటమి ప్రభుత్వo లో ప్రతి గడపకు పెన్షన్ – ఎంపీ చిన్ని

-“టిడ్కో ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ప్రతి అర్హుడికి గౌరవప్రదంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు కూడా నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ ,జనసేన నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ ను సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి అందజేశారు. 55 వ డివిజన్ వించిపేటకు చెందిన దేవకుమార్ ( 68) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ వో సి కొరకు …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ జీవనోపాధుల బలోపేతమే లక్ష్యం

-ప్రతి గ్రామ సంఘం నుంచి 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి -సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు కేవలం రుణాల మంజూరుతో సరిపెట్టకుండా, వాటి ద్వారా ఆదాయ వనరులు …

Read More »