Breaking News

Daily Archives: June 2, 2026

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

-ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం -పుణ్య స్నానాలకు 10 కోట్ల మంది వస్తారని అంచనాలు -6 జిల్లాల్లో కొత్తగా 237 ఘాట్లు నిర్మించాలని ప్రతిపాదనలు -త్వరలో పుష్కర లోగో విడుదల – విస్తృతంగా ప్రచారం -గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున …

Read More »

ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్ పెడదాం

-జిల్లాల్లో పరిష్కారం కాని ఇళ్ల సమస్యలను కెబినెట్‌కు తీసుకురండి -గృహనిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దృష్టి పెట్టండి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంత వరకు చేయగలరో చేయాలని… జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ కుదరన పక్షంలో కెబినెట్‌కు తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని …

Read More »

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

-ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం -నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం -హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ -పొత్తులతో వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు -రాష్ట్ర విభజన సగౌరవంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నదే మా ఆవేదన -ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఇంకెత కాలం ద్వేషం రగిలిస్తారు? -కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పై చేసిన కామెంట్స్ కు సమాధానం చెబితే …

Read More »

దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్ర బిందువు: గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్

-డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహించిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని, నాణ్యమైన, అందుబాటులో ఉండే, అందరికీ సమానంగా చేరువయ్యే వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం …

Read More »

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

– భూసార పరిరక్షణకు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం – రైతులకు పెట్టుబడి భారం తగ్గించి అధిక దిగుబడులే లక్ష్యం – పచ్చిరొట్ట సాగుతో నేల సారం పెంపు, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి …

Read More »

జూన్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు కేరళంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

-కేరళం పర్యటనకు బయల్దేరిన మంత్రి కందుల దుర్గేష్..’బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా నిలిచిన ఏపీ ఎంపికైన నేపథ్యంలో జూన్ 4న జీటీఎం ఎక్స్ పో -2026లో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్న మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికతకు దక్కిన అరుదైన గౌరవంగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్ -కూటమి ప్రభుత్వ పర్యాటక సంస్కరణలకు జాతీయ గుర్తింపు రావడంపై హర్షం.. ‘బ్రాండ్ ఏపీ’కి దక్కిన అరుదైన పురస్కారంగా అభివర్ణన -నూతన టూరిజం పాలసీ, పారిశ్రామిక హోదాతో మారిన గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై అదరగొట్టిన …

Read More »

అమరావతి అంతర్జాతీయ చెస్ పోటీలకు మంత్రికి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో జూన్ 3న నిర్వహించనున్న 1వ అమరావతి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ టోర్నమెంట్స్–2026 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని ముఖ్య అతిథిగా టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మంత్రి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరచనున్నారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభివృద్ధికి ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు …

Read More »

‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక అంతర్గత కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా విశ్వమానవతా భావాలను స్మరించుకుంటూ, కులాలను కలిపే ఆలోచనా విధానం మరియు మత ప్రస్తావనలకు అతీతమైన బాధ్యతాయుత రాజకీయాలు జనసేన సిద్ధాంతాల్లో …

Read More »

సిద్ధార్థ విద్యార్థి వినోద్ కి జేఈఈ ర్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి వినోద్ కుమార్ మొగిలి (రోల్ నెం: 266015080) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ 1173 సాధించి, ప్రతిష్టాత్మక ఐఐటీలలో చేరే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన వినోద్ కుమార్ ను ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్, అకడమిక్ …

Read More »

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

– మనబడి పిలుస్తోంది పాట ఆవిష్కరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్. – విద్య ఆవశ్యకతను పాటలో వినిపించారు – ఏపీఎస్సీపీసీఆర్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్. ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక …

Read More »