విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో కమ్యూనిజం చచ్చిపోయింది అని దుందుడుకు వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది’ అని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. …
Read More »Daily Archives: June 3, 2026
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు 34 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఐ మెమోరాండం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా అలగనూరు రిజర్వాయర్ కు ఏర్పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయడానికి 34 కోట్ల రూపాయలు మంజూరు చేసి నందికొట్కూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కె.రామకృష్ణ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజనేయులు మంగళవారం రాత్రి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను రాష్ట్ర సచివాలయం లో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ …
Read More »పవన్ కల్యాణ్.. హుందాగా వ్యవహరించాలి
-ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలా? -బీజేపీ అజెండా రుద్దే ప్రయత్నాలు విరమించాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా..కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని నిలదీశారు. ఈ మేరకు బుధవారం రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »బాధితుడి కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జున తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 42 వ డివిజన్ భవానిపురం కు చెందిన కేశవ రమేష్ (57) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం …
Read More »మెరుగైన వైద్యం కోసం ఐదుగురు బాధితులకు రూ 18 లక్షల 57 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు ,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 48వ డివిజన్ ,వాగు సెంటర్ కు చెందిన ఈ సింహాచలం ( 70) హృద్రోగం తో బాధపడుతూ ఓ …
Read More »ఆర్టీసిలో విధ్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలనే విధానాన్ని విరమించుకోవాలి
-ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నిర్ణయము చేయుటకు ఈనెల 8న విజయవాడలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నాము -ఆర్టీసి యన్.యం.యు.ఏ & ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని,ఈవిద్యుత్ బస్సులు కొనుగోలుకు ప్రవేటు ఆపరేటర్లకు కేంధ్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాష్ట్రప్రభుత్వం,ఆర్టీసి యాజమాన్యం తీసుకొని ఆర్టీసి సిబ్బందితోనే స్వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ …
Read More »
Prajavartha Online Telugu News