Breaking News

Daily Archives: June 4, 2026

మైనారిటీల విద్యాభివృద్ధి కోసం కృషి

-చంద్రబాబు హయాం లోనే మైనారిటీల సంక్షేమం -మైనారిటీ,న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ఎస్ ఎస్ సి, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : *మైనారిటీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యలో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులను గురువారం మంత్రి సన్మానించి ఆశీర్వదించారు. వెలగపూడి సచివాలయం మూడవ బ్లాక్ కాన్ఫరెన్స్ …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళులర్పించిన జనసేన నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం …

Read More »

ఈ నెల 12 వరకు కేజీబీవీల్లో టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు గడువు పెంపు

-సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 5వ తేదీతో ముగిసిందని, జూన్ 12వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా. బి.ఆర్. …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పశ్చిమలో ప్రజలు సుజనా చౌదరిను నమ్మి 47 వేల పై చిలుకు మెజారిటీతో గెలిపించినందుకు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీ లోనే నెంబర్ వన్ స్థానంలో ఎమ్మెల్యే సుజనా అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే సుజనా …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కష్టాల్లో ఉన్నవారికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలుస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, 44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు …

Read More »

చారిత్రాత్మక ప్రజా విజయానికి రెండేళ్లు

-బెజవాడ చరిత్రలో కేశినేని చిన్ని విజయం ఒక నూతన అధ్యాయం -విజయవాడ పార్లమెంట్లో కూటమి ప్రభుత్వ పెద్దదిక్కుగా కేశినేని చిన్ని -దుర్మార్గ పాలనకు స్వస్తి చెప్పిన ప్రజానీకం -కూటమి అభ్యర్థిగా చిన్ని గెలుపును గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకున్న క్యాడర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ( గాంధీ) గ్రంథాలయ చైర్మన్ బేగ్, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ …

Read More »

దళిత క్రైస్తవుల గర్జన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం భారీ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన సమానత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ ప్లీజ్ ఫారం అధ్యక్షులు లంక కరుణాకర్ దాస్ మాట్లాడుతూ దళిత వర్గాలను అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 33 …

Read More »

అక్రమ రిజిస్ట్రేషన్ పై న్యాయపోరాటంకై రిలే నిరాహార దీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ రిజిస్ట్రేషన్లపై న్యాయ పోరాటం చేస్తున్నామని ఏలూరి రంగబాబు అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో గురువారం జరిగిన రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాది కృష్ణాజిల్లా, కృత్తివెన్ను మండలం, చిన్న గొల్లపాలెం గ్రామం అని మా భూములపై వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా దొంగ దస్తావేజులు పుట్టిస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు అడంగల్ లో మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు …

Read More »

నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్‌

-గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం -సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం -టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్ గ్రిడ్ వైపు.. ఏపీ టూరిజంలో విప్లవాత్మక …

Read More »

పుష్కర్ ఘాట్ జంక్షన్‌లో పర్యావరణ మానవహారం నిర్వహణ

-ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి.. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి -ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి -ఘాట్‌ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’తో గోదావరి ఘాట్‌లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం -నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ సంయుక్త కార్యాచరణలో …

Read More »