Breaking News

Daily Archives: June 4, 2026

విజయవాడలో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్’ను ప్రకటించిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో, 12 జూన్ 2026న విజయవాడలోని ఎస్.ఎస్. (SS) కన్వెన్షన్‌లో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్ (GIC) 2026’ను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంగణంలో జూన్ 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో’లో భాగంగా ఈ సదస్సు నిర్వహించబడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ – భారతదేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ముఖద్వారం’ (Andhra Pradesh …

Read More »

హరిత ఆలోచనలతో భావి తరాలను తీర్చిదిద్దాలి

– చిన్న‌ప్ప‌టి నుంచే ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌న ఉండాలి – ప్రకృతిపై మమకారంతోనే సమాజంపై బాధ్యత పెరుగుతుంది – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 5న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా నగ‌రంలోని సిద్ధార్థ కాలేజ్ …

Read More »

ఈనెల 7 నుండి 21 తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు

-ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీ న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధన దిశగా ఈనెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమాలను చేపడుతున్నది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్నీ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు …

Read More »