అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులు, ఊహించని విపత్తుల నుండి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థ RTGS అవేర్’ (AWARE) మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తుపాన్లు, వరదలు, ఎండ తీవ్రతతో పాటు ప్రాణాంతకమైన పిడుగుపాట్లపై ఈ యాప్ నిరంతరం రియల్ టైమ్ అప్డేట్స్ అందిస్తుంది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషించే ఈ ‘అవేర్’ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. …
Read More »Daily Archives: June 5, 2026
డిఎస్సీ-2025 నియామకాలు పూర్తిస్థాయి పారదర్శకతతోనే జరిగాయి
-సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జి.ఓ.ఎం.ఎస్. నెం.77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు -ఎస్.ఎస్.రావత్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సర్వీసెస్) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిఎస్సీ-2025 నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జి.ఓ.ఎం.ఎస్. నెం.77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ, పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించడం జరిగిందని సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ కోన శశిధర్, శాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణితో …
Read More »ముంబయిలో ‘తెలుగు భవనం’ ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
-ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషా వికాసానికి, ముంబయి తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ..తెలుగు భాషా రక్షణే ధ్యేయం.. ఎక్కడున్నా మూలాలు మరువొద్దని పిలుపు ముంబయి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబయి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన “తెలుగు …
Read More »అమరావతిలో రహదారులు, వాగుల పనులను పరిశీలించిన APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐఏఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో జరుగుతున్న వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐఏఎస్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. తొలుత మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో ప్రతిపాదిత E-13 రహదారి విస్తరణ పనుల కోసం అవసరమైన భూములను కార్తీక్ పరిశీలించారు. ఈ సందర్భంగా బి.ఎల్. చెన్నకేశవరావు (డైరెక్టర్, ల్యాండ్స్ – క్యాపిటల్ రీజియన్), తెనాలి ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సంబంధిత అంశాలను సమీక్షించారు. …
Read More »పాలవాగులో నీటి ప్రవాహం వేగంగా జరగాలి
-ఇంజినీరింగ్ అధికారులకు ఏడీసీ సీఎండీ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయపూడి నుంచి కృష్ణాయపాలెం వద్ద కొండవీటివాగులో కలుస్తున్న పాలవాగు ఆధునీకరణ పనులను సత్వరం పూర్తిచేయాలని హరిశచ్ఛంద్రపురం పై ఎత్తు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్/మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు సంబంధి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాలవాగు ఆధునీకరణ పనులను కృష్ణాయపాలెం నుంచి రాయపూడి వరకు పరిశీలించారు. కృష్ణాయపాలెం శివాలయం గుడి వద్ద నీటి ప్రవాహాన్ని …
Read More »రేపటి నుంచి ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
-గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా కోటి మందిని భాగస్వామ్యులను చేసేలా చర్యలు -వైద్యారోగ్య శాఖలో ప్రత్యేకంగా ‘వార్ రూము’ ఏర్పాటు -5,600 మంది యోగా మాస్టర్ల ద్వారా 2.5 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ -ఆదివారం నాడు ‘లేపాక్షి’లోని దేవాలయ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -మొత్తం 28 జిల్లాల్లో కలిపి 56 ప్రత్యేక కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు -అధికారులతో సమీక్షించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ …
Read More »యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థలోని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో సుమారు 7 వందల మంది యోగా శిక్షణ పొందేలా కార్యాచరణ రూపొందించామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా జూన్ …
Read More »గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్కు ఘన స్వాగతం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రమణ్యం తదితరులు చిరాగ్ పాశ్వాన్కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కేంద్ర మంత్రికి వారు ప్రజాప్రతినిధులు, అధికారుల తరఫున …
Read More »పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-బీఎల్ఏ శిక్షణ సమావేశాన్ని వ్యక్తిగత దూషణల వేదికగా మార్చడం దురదృష్టకరం: యార్లగడ్డ -నేను దివాళా తీశానంటున్న నువ్వు.. నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తావో చెప్పు: యార్లగడ్డ -మంత్రి పదవి వచ్చిన రోజు నా భవనంలో విజయసాయి రెడ్డి ఫోన్ కోసం వేచి చూసింది నిజం కాదా?: యార్లగడ్డ -డబ్బుల పెట్టెల ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. నిజాలు తెలుసుకోవాలంటే జగన్ను అడిగి తెలుసుకో : యార్లగడ్డ -గన్నవరానికి నువ్వేం చేశావో చెప్పు.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: యార్లగడ్డ -కేడీసీసీ బ్యాంకును రూ.115 …
Read More »పకడ్బందీగా బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బీసీ హాస్టళ్లు, గురుకులాలకు గ్రేడింగ్ -గ్రేడింగ్ ఆధారంగా బదిలీలు, పదోన్నతులకు ప్రాధాన్యం -త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బంది నియామకం -142 మంది కుక్, కుమాటీలను కూడా… -బీసీ హాస్టళ్లకు సచివాలయాల సిబ్బంది -224 మంది వీఆర్వోలు, మహిళా పోలీసులకు డిప్యూటేషన్ -6 ఎంజేపీ స్కూళ్లకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ -బీసీ విద్యార్థుల కోసం 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు -1400 మందికి ఐఐటీ, నీట్ శిక్షణ -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక …
Read More »
Prajavartha Online Telugu News