Breaking News

Daily Archives: June 6, 2026

పెదపెంకి గ్రామ ఫైలేరియా సమస్యకు సమష్టి కృషితో చెక్

-గ్రామంలో అన్ని వర్గాలను ఒప్పించి, మెప్పించిన తీరు ప్రశంసనీయం -రూ.6.18 కోట్లతో గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్లు -2018లో ఫైలేరియా సమస్య నా దృష్టికి వచ్చినపుడు ఆవేదన కలిగించింది -గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తా -పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఓ చిన్న గ్రామంలో నెలకొన్న సామాజిక అంతరాల వల్ల, యావత్ గ్రామమంతా భయానక ఫైలేరియా (బోద) వ్యాధి బారినపడిన వైనం 2018లోనే నా దృష్టికి వచ్చింది. గ్రామంలోని …

Read More »

జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ

-పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు -ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక ప్రణాళిక అవసరం -మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు -మునికూడలి పుష్కర ఘాట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతాం -⁠మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ గా నామకరణం -⁠దేశంలోనే మొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలి -గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి …

Read More »

సేంద్రీయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులతో మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, రైతులకు అధిక లాభాలు కూడా వస్తున్నాయని అన్నారు. తాడేపల్లిలోని ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్నిమంత్రి సవిత శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మంత్రి సవిత …

Read More »

కొన్నిప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సమాచారం, ఆర్టీజిఎస్-అవేర్ పోర్టల్ విశ్లేషణ ప్రకారం శనివారం(జూన్ 6) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2-3 రోజులు రాష్ట్రంలో మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే, స్థానిక వాతావరణ మార్పుల (Local Weather …

Read More »

యోగాంధ్ర-2026 ఉద్యమ కార్యాచరణ ప్రారంభం

-రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో యోగాంధ్ర-2026 ఉద్యమ కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శనివారం నుంచి శ్రీకారం చుట్టింది యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు గ్రామ/ వార్డు సచివాలయాల స్థాయి నుంచి మొదలైంది. యోగా మాస్టర్ ట్రైనర్లు సుమారు 2వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి కూ డా జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య …

Read More »

“ఏఐ”తో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు

-టచ్ చేయకుండానే మొబైల్ వీడియో ద్వారా ఆటోమేటిగ్గా శిశువుల బరువు, ఎత్తు, తల, ఛాతీ చుట్టుకొలతల నమోదు -ఆశా యాప్ తో “శిశు మాపన్” యాప్ అనుసంధానం -మంగళగిరి నియోజకవర్గంలోని ఆశాలు, ఎ. ఎన్. ఎం.లకు శిక్షణ -ఫలితాలు అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల (హెల్త్ స్టాండర్డ్స్) గుర్తింపునకు ఏఐ (ఆర్టిఫిషియల్ మేధస్సు-కృత్రిమ మేధస్సు) ఆధారిత సేవలు వినియోగించబోతున్నట్లు రాష్ట్ర …

Read More »

రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. …

Read More »

ఇబ్బందులకు తెర.. ఎల్ఏ సాగరం వద్ద రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

-తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి-71 ఆరు లేన్ల విస్తరణ పనుల కారణంగా నాయుడుపేట సమీపంలోని మందబయలు, కారుమంచివారి ఖండ్రిగ, కానూరు, తాళ్వాయపాడు హరిజనవాడ గ్రామాలతో పాటు అవని అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత గ్రామాల ప్రజలు, అవని అపార్ట్‌మెంట్ నివాసితులు ఈ ఫిబ్రవరిలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి సమస్యను వివరించారు. నాయుడుపేట సమీపంలోని ఎల్ఏ సాగరం వద్ద బాక్స్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ సర్వీస్ రోడ్డు …

Read More »

కార్యకర్తే పార్టీకి వెన్నెముక – ఎంపీ చిన్ని

-లోకేష్ తరహా లో ఎంపీ చిన్ని కొత్త ట్రెండ్ -కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త బాట -ప్రతి రోజు నాయకులు కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం -వత్సవాయి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎంపీ చిన్ని ఆత్మీయ విందు -క్యాడర్ తో కలిసి మెలిసి సహాపంక్తి భోజనం చేసిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యే తాతయ్య -72 నాయకలు కార్యకర్తల తో మందితో ఏక కాలం లోనే భేటీ -ఇంటికి పిలిచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకుడు ఎంపీ చిన్ని నే అంటున్న కార్యకర్తలు విజయవాడ, …

Read More »

విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం

-“విజయవాడలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం!” -“ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం” -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో విజయవాడను రాష్ట్రంలోనే ప్రముఖ *“స్పోర్ట్స్ సిటీ”*గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.“విజయవాడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే …

Read More »