గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు “ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026 పై అవగాహన” అనే ప్రధాన అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి 2026 ఘన …
Read More »Daily Archives: June 6, 2026
నగరపాలక సంస్థ పరిధిలో బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్డర్లు, అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నరేడ్కో ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత బిల్డర్లు సర్వే దరఖాస్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో ఇవ్వాలని, రెవెన్యూ సిబ్బంది ఫైల్స్ పరిష్కారం వేగంగా చేయాలని, భవన …
Read More »డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా రెండో వారం డ్రైన్ల శుభ్రం విజయవంతంగా జరిగిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న చిన్న మరియు మీడియం డ్రైన్లను పూర్తిగా …
Read More »ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపదలేదని మన చేతుల్లో మన ఆరోగ్యం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామాలు చేద్దామని, అవయవాలు ఉన్నంతవరకు ఆసనాలు వేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు …
Read More »యోగాను జీవనశైలిగా మార్చుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-యోగా శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాను ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక చురుకుదనం, నాణ్యమైన నిద్ర, ఉత్పాదకత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న యోగా శిక్షణా …
Read More »
Prajavartha Online Telugu News