-అంతా సంకల్పిస్తేనే దేశం, రాష్ట్రం, గ్రామం అభివృద్ధి -దేశ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యమే కీలకం -పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి ఓ మంచి ఆస్తి -5 అంశాలతో ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక -అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే ప్రతీ పౌరుడికి ఓ విజన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం అంతా సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. 2047 స్వర్ణాంధ్ర …
Read More »Daily Archives: August 9, 2026
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు
-పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీల నీరు తరలింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం బ్యారేజ్ లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పట్టి సీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి తిలకించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10న కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, క్యాడర్ సమావేశం, ట్రాన్స్పోర్ట్, భోజనాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ప్రజలకు …
Read More »గిరిజనుల ఆత్మగౌరవం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డా. బి. ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా వారి సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి …
Read More »మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు
-బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం -జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడిన సీఎం -కేసు దర్యాప్తు అంశాలను వివరించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని …
Read More »“వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు AI, క్వాంటమ్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి”
-CA లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని CK కన్వెన్షన్లో నిర్వహించిన ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) 58వ రెండు రోజుల కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CA లంకా దినకర్, చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు, దేశ నిర్మాణంలో మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “వికసిత్ భారత్ @2047” లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »ఖబడ్దార్… జగన్ రెడ్డి
-2025 మెగా డీఎస్సీపై అబండాలు వేయడం మానుకో -టీచర్ల కష్టాన్ని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు -కొండారెడ్డి బురుజు ఎక్కిన వాళ్లకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం లెక్కే కాదు -దమ్ముంటే అసెంబ్లీకి రా… -మెగా డీఎస్సీపై రోజంతా చర్చిద్దాం -నీకు ఎంతసేపైనా మైక్ ఇస్తాం -మంత్రి సవిత సవాల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పకడ్బందీగా నిర్వహించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం సరికాదు… రేయింబవళ్లు కష్టపడి …
Read More »శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. ఆషాడమాసం నాల్గవ ఆదివారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా లో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. బోనాల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, …
Read More »హస్తకళాకారుల సంక్షేమానికి సమగ్ర చర్యలు… : డా. పసుపులేటి హరిప్రసాద్
-యలమంచిలి–నరసాపురంలో మెగా కంటి వైద్య శిబిరం.. సుమారు 600 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారుల ఆరోగ్యం, జీవనోపాధి, ముడి పదార్థాలు, ఉత్పత్తి, మార్కెటింగ్, బ్రాండింగ్, GI ట్యాగింగ్, ఈ-కామర్స్, క్లస్టర్ అభివృద్ధి వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, …
Read More »ఈనెల 12న పోరంకి లోని వరుణ్ మోటార్స్ నెక్సా షోరూమ్ నందు కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు గాను ది.12.08.2026 బుధవారం నాడు ఉదయం 09:30 గంటలకు పోరంకి లోని ప్రియా పికిల్స్ ఎదురు గల వరుణ్ మోటార్స్ నెక్సా షోరూమ్ నందు “కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేసారు. ఈ డ్రైవ్లో ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సంస్థ …
Read More »
Prajavartha Online Telugu News