మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.
Tags machilipatnam
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …