Breaking News

జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో ముప్పాళ్ల గ్రామ పంచాయతీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  డిసెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోని చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కీ జాతీయ పంచాయతీ అవార్డు పొందిన సందర్బంగా అవార్డు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, డీపీవో మరియు జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నామ నాయుడు కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మరియు డిప్యూటి సీఈఓ డా. ఆనంద్ కుమార్ అభినందనలు తేలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *