Breaking News

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సురేశ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్.సురేశ్ కుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఐఅండ్ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేశ్ కుమార్ ను పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సురేశ్ కుమార్ ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ అధికారులు,ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *