Breaking News

మూడు రోజుల బిజినెస్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ పై వర్క్ షాప్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల బిజినెస్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్ గా డాక్టర్ గురు ప్రసాద్ యం బి ఎ విభాగం బిజినెస్ అనలిటిక్స్, పి బి సిద్దార్థ కళాశాల విచ్చేశారు. బిజినెస్ ఇంటిలిజెన్స్ మోడల్, మరియు డేటా విసులైజేషన్ చరిత్ర, మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఆధునిక సాంకేతిక పిజ్ఞానాన్ని ఉపయోగించటం ఎలా అని అంశాలపై బీకాం విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. కామర్స్ విభాగాధిపతి పూజిత, మరియు అధ్యాపకులు 80 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *