సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టరు విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. శనివారం విజయవాడ వాంబే కాలనీ లోని 262- వార్డు సచివాలయం మరియు న్యూ ప్రకాష్ నగర్ 268, 269 వార్డు సచివాలయములను ఆకస్మికముగా తనిఖీ చేసారు. తనిఖీలో సచివాలయముల యందు సరి అయిన ప్రదేశములో అందరకు కనపడునట్లు డిస్ ప్లే బోర్డులు వుంచగలందులకు , అందరు వాలంటీర్ సిబ్బంది, సరియైన నిర్ణీత వస్త్రధారణ, సచివాలయం సిబ్బంది , సచివాలయం వదలి వెల్లునప్పుడు, మరియు వారి ఇన్ చార్జ్ సచివాలయాల కు వెల్లునప్పుడు మూవ్ మెంట్ రిజిస్టర్ నందు రికార్డు చేయవలసి యున్నదని, సచివాలయము సేవలకు సంబంధించిన అన్నీ దరఖాస్సులు నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరింపబడవలసి యున్నదని , ప్రతి వాలంటీర్ వారి వారి క్లస్టర్ లలో కనీసం కోవిడ్ కు సంబంధించి ఒక smptyamatic case అయినా గుర్తించ వలసినధిగా ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *