కరోనా స‌మ‌యంలో ఆపద్భాందవుడు కృష్ణపట్నం ఆనందయ్య…

–ప్ర‌జ‌ల‌కు ఆనందయ్య మందు పంపిణీ చేసిన మేయ‌ర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ షాదిఖాన ద‌గ్గ‌ర మాజీ ఫ్లోర్ లీడర్ దొనేపుడి శంకర్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మీ అతిధిగా పాల్గొన్నారు… ప్ర‌జ‌ల‌కు కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల సేవాలు అభినంద‌నీయం అన్నారు. అనంత‌రం నిర్వ‌హ‌కులు మేయ‌ర్ ను, కృష్ణపట్నం ఆనందయ్యను ఘ‌నంగా స‌న్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *