విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 30వ తేదీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ సొమవారం శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా పరిగణించినందున, ఈ నెల 30వ తేది సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేయడమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులతో సహకరించవలసిందిగా నగర పాలక సంస్థ కమిషనర్ కోరారు.
Prajavartha Online Telugu News