విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇందిరకీలాద్రి కొండ పై కొలువున్న బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలియజేసారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.
Prajavartha Online Telugu News