ఆర్థిక సహాయం అందజేత : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య,ఉపాధి కల్పన కొరకు అనేక సామాజిక సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 9వ డివిజన్, నిరుపేద కుటుంబనికి చెందిన రంగ ఆనంద్ వాళ్ళ కుమార్తె కాలేజీ ఫీజు నిమిత్తం డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తు లో ఉన్నత విద్య కు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *