కామన్ సర్వీసెస్ సెంటర్స్ ద్వారా ప్రజల ముoగిటకు డిజిటల్ సేవలు… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా నిర్వహించుచున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవoలో భాగంగా స్థానిక CSC-E గవర్నెన్స్ వారు VR సిద్దార్ద కాలేజీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ముంగిటకు డిజిటల్ సేవలు అందుట ద్వారా జాతి అభివృద్దికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. అలాగే శిశు ఆధార్ ప్రారంభం అయిన నాటి నుండి 5 లక్షల మంది పిల్లలకు ఆధార్ సర్వీస్ అందించిన సందర్భంగా పోస్టర్ మరియు మ్యాగ్సిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CSC అధికారులు కమీషనర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో CSC అధికారులు మరియు VLE లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *