Breaking News

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ Ch వైభవ్ రాజ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జె పి ఎల్ సీజన్ 2 లో ఈ రోజు జరిగిన మ్యాచ్ కే కే అకాడమీ వర్సెస్ క్రిక్‌ట్రిక్స్ క్రికెట్ అకాడమీటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్‌టిక్స్ అకాడమీ 222 రన్స్ చేసింది బ్యాట్స్మెన్స్ K. ప్రణీత్ పవన్ 62 రన్స్ 66 బాల్స్ ch. వైభవ్ రాజ్ 45 రన్స్ 47 బాల్స్ జట్టు కు మంచి స్కోర్ అందించారు. కే కే బోలర్‌ మనీష్ 10 ఓవర్స్ 33 రన్స్ 3 వికెట్ తీశాడుసెకండ్ బ్యాటింగ్ చేసిన కేకే అకాడమీ 54 పరుగులకఆలౌట్ క్రికెట్రిక్స్ బౌలర్లు (j.రామ్ చరణ్ రెండు వికెట్లు)( R అన్షిక్ రెండు వికెట్లు ) (C. h . వైభవ్ రాజ్ రెండు వికెట్లు) తీసి క్రిక్‌టిక్స్అకాడమీకి విజయం అందించారు క్రిక్‌ట్రిక్స్ అకాడమీ 168 రన్స్ బారి తేడా తో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన Ch వైభవ్ రాజ్ కి ఏ సీఏ ప్యానల్ యంపేర్ తిరుమల రావు మ్యాన్ ఆఫ్ ది మ్యాచె మెమొంటో అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *