ఘనంగా శ్రీలక్ష్మిఅమ్మవారి తిరునాళ్ల వేడుకలు

అమరావతి‌, నేటి పత్రిక ప్రజావార్త :

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బుచ్చిపాపయపాలెం గ్రామంలో శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ వేడుకలు. ఆలయ పుజారి సత్యం అయ్యగారు మరియు ధర్మకర్త చీమల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ శ్రీలక్ష్మి అమ్మవారి కి తిరునాళ్ళ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని వేలాది మంది మహిళా భక్తులు వచ్చి పుజాకార్యక్రమాలు నిర్వహించారని అదేవిధంగా అమ్మవారికి కుంకుమ బండ్లు ప్రభలు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *