తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవా సాధికార సంస్థ తిరుపతి వై వీర్రాజు వారు నేటి రాత్రి చెన్నారెడ్డి కాలనీ లో గల సాంఘిక సంక్షేమ శాఖ యొక్క సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారము త్రాగునీరు నాణ్యత, పరిసరాల శుభ్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు.
Prajavartha Online Telugu News