Breaking News

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేసిన AP JAC అమరావతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ,  ఉపాధ్యాయ , కార్మిక, రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గత ఏడాది పిభ్రవరి నెలలో 11 వ పిఆర్శీ పై ఉద్యమం జరిగిన  సందర్బంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం  నిర్లక్ష్యాదోరణి అవలంబిస్తున్నందున మార్చి 9 నుండి ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఆందోళన  కార్యక్రమాల షెడ్యూల్ నోటీసును మంగళవారం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె.యస్.జవర్ రెడ్డి, ఐఏఎస్ కి ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటి తరుపున అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *