రూ. 3,05,353 విరాళం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం సాయుధ దళాల పతాక నిధికి తిరుపతి జిల్లా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది అందచేసిన రూ. 3,05,353 విరాళం చెక్కును డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, వారి సిబ్బందితో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ శంకర్ రెడ్డి కి అందచేసిన జిల్లా కలెక్టర్ కె వెంకట రమణా రెడ్డి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *