Breaking News

దేవినేని నెహ్రు ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కు చెందిన అంగులూరిలక్ష్మి కుమార్తె మరియు 13వ డివిజన్ కు చెందిన చెట్టి లక్ష్మీకుమారుడు ఆర్థిక కారణాలతో చదువు కు ఆటంకం ఏర్పడింది అని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్  దేవినేని అవినాష్  దృష్టికి తీసుకురాగా నేడు వారికి ఫీజుల నిమిత్తం మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేరోక 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,వైస్సార్సీపీ నాయకులు కోలా ఉమా,పచ్చిగోళ్ళ రమేష్,సొంగా రాజ్ కమల్,హనాన్,శ్రీను,గల్లా రవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *