విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం విజయవాడ నగరంలో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న 90 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు వర్షాకాలం సందర్భంగా వారి వీధి నిర్వహణలో ఉపయోగపడే విధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెయిన్ కోట్ లను 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా రవి ట్రాఫిక్ పోలీస్ లకు అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News