పోతిన మహేష్ అంటే సిలువు వేసుకొని క్రిస్టియన్

-భవానిపురం లోని క్రైస్తవ స్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి
-జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ లను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 35 వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు నారాయణ స్వామి ప్రదీప్ రాజ్ మరియు డివిజన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పెజ్జోనిపేట పప్పులు మిల్లి సెంటర్ వద్ద ప్రారంభించి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి కుమార్తె పోతిన చంద్ర కీర్తి అడిగి తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *