మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

జగన్మోహనరెడ్డి తన అభిప్రాయం ఈ సమయంలో వెలి బుచ్చాలని అన్నారు, చుండూరు అమరులకు ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా గుంటూరుజిల్లా అద్యక్షునిగాకిన్నెర నాగరాజు MRPS ఎంపికైనట్లు తెలిపారు.

ఇంకా ఈకార్యక్రమంలో కటెవరపు కోటేశ్వరావు రాష్ట్రMRPS కో కన్వీనరు ఏటుకూరి విజయకుమార్ రాచేటి రత్నరాజు సాంస్కృతిక జిల్లా కోశాథికారి లీగల్‌ సెల్‌ నాయకులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *